Skip to content

యాంకర్ రష్మీ ఘాటు వ్యాఖ్యలు: ఇరాన్ సుప్రీం లీడర్ మృతిపై ఆందోళన చేస్తున్న వారిపై సెటైర్లు

Anchor Rashmi Gautam serious comments on Iran protests

ఇరాన్ నాయకుడి మృతిపై భారత్‌లో జరుగుతున్న నిరసనలపై యాంకర్ రష్మీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనకారులను ఇరాన్ పంపాలని సెటైర్లు వేశారు.

కుత్బుల్లాపూర్: నియోజకవర్గ సమస్యలపై ఎమ్మెల్యే కెపి వివేకానంద్‌కు వినతులు

MLA KP Vivekanand receiving representations from people at Quthbullapur

నియోజకవర్గ సమస్యలపై కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద్‌కు పలువురు వినతి పత్రాలు అందజేశారు. సమస్యలను పరిష్కరించాలని కోరారు.

గల్ఫ్ దేశాల్లో యుద్ధ ఉద్రిక్తతలు: తెలంగాణ పౌరుల కోసం ఢిల్లీలో 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు

CM Revanth Reddy on Telangana Control Room for Gulf Citizens

మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ పౌరుల భద్రత కోసం న్యూ ఢిల్లీలో 24/7 కంట్రోల్ రూమ్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.