Telangana Gurukula News : అన్నం అడిగితే మోకాళ్లపై నిలబెట్టిన ప్రిన్సిపాల్.. దామరచర్లలో దారుణం.. అసలేం జరిగిందంటే..
నల్గొండ జిల్లా దామరచర్ల బీసీ గురుకుల పాఠశాలలో దారుణం జరిగింది. అన్నం సరిపోలేదని అడిగినందుకు విద్యార్థినులను ప్రిన్సిపాల్ గంటపాటు మోకాళ్లపై నిలబెట్టి కఠినంగా శిక్షించారు.
