Kavitha New Party : సీన్ రివర్స్.. ఈసీ సంచలన నిర్ణయం.. కవిత సొంతమైన ‘TRS’ బ్రాండ్. పూర్తి కథేంటంటే..
కవిత స్థాపించిన కొత్త పార్టీకి అనూహ్యంగా ‘టీఆర్ఎస్’ (TRS) పేరును కేంద్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది.
కవిత స్థాపించిన కొత్త పార్టీకి అనూహ్యంగా ‘టీఆర్ఎస్’ (TRS) పేరును కేంద్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది.
తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పేరుతో కల్వకుంట్ల కవిత కొత్త పార్టీని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటుపై రాజకీయ విశ్లేషణ. పార్టీ పేరు మరియు విధి విధానాలపై ఉత్కంఠ.
కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరు ‘టీఆర్ఎస్’ అయ్యే అవకాశం ఉందన్న వార్త తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ ఆమె వేస్తున్న వ్యూహాలపై ప్రత్యేక కథనం.
బీసీ కాంట్రాక్టర్ల సమస్యలపై తీన్మార్ మల్లన్న గర్జించారు. ఏప్రిల్ 8న జరిగే ధర్నాకు మద్దతు తెలుపుతూ, బీసీలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో హైడ్రా, ఈగల్ తరహాలోనే మరో ప్రత్యేక వ్యవస్థను తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఆ మాఫియా ఆటకట్టించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
పటాన్ చెరులోని ఇక్రిశాట్ సంస్థను అమెరికా ప్రభుత్వ సంస్థగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనడంపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కనీస వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడి రాష్ట్ర పరువు తీయకండి అని ఆయన చురకలు అంటించారు.
పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అక్రమ మైనింగ్ మరియు భూకబ్జాల వ్యవహారంలో మాజీ మంత్రి హరీష్ రావుకు వాటా ఉందని కాంగ్రెస్ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో వారి తప్పును హరీష్ రావు వెనకేసుకురావడాన్ని వారు తీవ్రంగా తప్పుబట్టారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్రమ మైనింగ్ మరియు భూకబ్జాలపై బీఆర్ఎస్ నేతలు గవర్నర్కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తూ బహిరంగ సవాల్ విసిరారు.
వట్టినాగులపల్లిలో భూకబ్జాలపై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి పొంగులేటి కుమారుడు అరాచకాలకు పాల్పడుతున్నారని, అధికారులను అడ్డుపెట్టుకుని బెదిరింపులకు దిగుతున్నారని విమర్శించారు.
తెలంగాణ జాగృతి ఇక రాజకీయ పార్టీగా మారనుంది. ఏప్రిల్ 25న మునీరాబాద్ లో పార్టీ జెండా, అజెండాను ప్రకటిస్తామని కల్వకుంట్ల కవిత వెల్లడించారు.
గజ్వేల్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తీన్మార్ మల్లన్న స్థాపించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి భారీగా చేరికలు మొదలయ్యాయి. బీసీల అణచివేతకు వ్యతిరేకంగా మరియు రాజ్యాధికార సాధన కోసం గజ్వేల్లో త్వరలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు మల్లన్న వెల్లడించారు.