Skip to content

CM Revanth Reddy : తెలంగాణ రైతులకు ఉగాది కానుక: సాదా బైనామా సమస్యలకు చెక్.. 22న రైతు భరోసా జమ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధుల విడుదల మరియు సాదా బైనామా పరిష్కార పోస్టర్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రైతులకు భారీ ఊరటనిచ్చారు. మార్చి 22న రైతు భరోసా నిధులు జమ చేయడంతో పాటు, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సాదా బైనామా సమస్యలను పరిష్కరిస్తామని ప్రకటించారు.