నకిలీ అనుమతులకు హైడ్రా బ్రేక్ : నెక్నాంపూర్లో అక్రమ కట్టడాల కూల్చివేత
నెక్నాంపూర్ లోని డాక్టర్ వైఎస్ఆర్ ఎన్క్లేవ్ లో రూ.54 కోట్ల విలువైన 2700 గజాల ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఆక్రమణలను తొలగించి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు
నెక్నాంపూర్ లోని డాక్టర్ వైఎస్ఆర్ ఎన్క్లేవ్ లో రూ.54 కోట్ల విలువైన 2700 గజాల ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఆక్రమణలను తొలగించి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు
గాంధీ హాస్పిటల్ ప్రభుత్వ IVF సెంటర్లో మొదటి బిడ్డ జన్మించింది. ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ టీమ్ను అభినందించారు. తెలంగాణ ఆరోగ్య శాఖకు చారిత్రక విజయం.
కూకట్పల్లి సున్నం చెరువు 1310 ఎకరాల ప్రభుత్వ భూమి వివాదం: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హైడ్రా కమిషనర్కు సవాల్ – భూమి ఎక్కడ ఉందో బహిర్గతం చేయాలని డిమాండ్
జూబ్లీహిల్స్ లోని మంగళ గౌరీ షాపింగ్ మాల్ లో గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది మూడు ఫైర్ టెండర్లతో మంటలను అదుపు చేస్తున్న సిబ్బంది ఆస్తి నష్టం భారీగా ఉండే అవకాశం ఉంది
స్వాతంత్ర్య కాంక్షతో రగిలిన అగ్నిశిఖ వీర సావర్కర్. ఆయన 59వ వర్ధంతి సందర్భంగా జైలు జీవితం, రచనలు మరియు పోరాట విశేషాలతో కూడిన సూర్య న్యూస్ ప్రత్యేక ఎడిటోరియల్.
తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) ఎఫ్ఎస్ఎల్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 5 నుంచి 7 వరకు జరిగే ఈ పరీక్షల నిబంధనలు మరియు హాల్టికెట్ డౌన్లోడ్ వివరాలు.
20 ఏళ్ల ఫెర్డినాండ్ మార్కోస్ నిరంకుశ పాలనను లక్షలాది మంది సామాన్య ప్రజలు తమ ఐక్యతతో ఎలా కూలదోశారో వివరించే ప్రత్యేక విశ్లేషణ.
ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత చికిత్స మరియు భారీ ప్రమాద బీమా సౌకర్యం కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు వెల్లువెత్తుతున్నాయి.
గచ్చిబౌలిలో ఏటీఎం క్యాష్ వ్యాన్ నుండి రూ. 56 లక్షలతో పరారైన డ్రైవర్ను శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుడి నుండి రూ. 34.90 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
‘నీ ఇష్టం శ్రీకాంత్’ అనే మాట తనలో ఎంతటి బాధ్యతను నింపిందో వివరిస్తూ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల హీరో నానిపై తనకున్న కృతజ్ఞతను చాటుకున్నారు. ది ప్యారడైజ్ షూటింగ్ విశేషాలను పంచుకుంటూ నానికి బర్త్డే విషెస్ చెప్పారు.
వెండితెర రాణి నుండి ఆరు సార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా ‘అమ్మ’గా చరిత్ర సృష్టించిన జయలలిత జీవితంలోని కీలక ఘట్టాలు, అసెంబ్లీలో ఆమె చేసిన ప్రతిజ్ఞ మరియు సాధించిన విజయాల సమాహారం.
ములుగు జిల్లాలో దేవాదుల పంప్ హౌస్ను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: జూన్ 2 లోపు భూసేకరణకు రూ: 600 కోట్లు మంజూరు చేస్తామని వెల్లడి: రాష్ట్రంలోని ప్రాజెక్టుల కోసం ప్రత్యేక కార్పస్ ఫండ్ ఏర్పాటుకు నిర్ణయం