Skip to content

CM Revanth Reddy : మూసీ ఒడ్డున రూ. 700 కోట్లతో ఓంకారేశ్వరాలయం.. శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి

CM Revanth Reddy lays foundation stone for Omkareshwara temple at Musi river.

హైదరాబాద్, సూర్య న్యూస్: తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) సరికొత్త ఆధ్యాత్మిక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. గండిపేట మండలంలోని మంచిరేవుల వద్ద మూసీ నది (Musi River) ఒడ్డున భారీ ఓంకారేశ్వర గుడి నిర్మాణాన్ని చేపట్టనుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)… 

సనత్ నగర్ హనుమాన్ ఆలయంలో చిన్నారుల రామనామ జపం – ఉగాది వేళ ఆధ్యాత్మిక శోభ

సనత్ నగర్ హనుమాన్ దేవాలయంలో రామనామం రాస్తున్న చిన్నారులు

సనత్ నగర్ శ్రీ హనుమాన్ దేవాలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. సనాతన ధర్మ బాల సంస్కరణ సమితి ఆధ్వర్యంలో వందలాది మంది చిన్నారులు ఏకధాటిగా గంట పాటు శ్రీరామ నామాన్ని లిఖించి భక్తి చాటుకున్నారు.

70 ఏళ్ల పాటు నీటి అడుగున ఉన్న అద్భుతం: వేణుగోపాల స్వామి ఆలయ పునర్నిర్మాణ విశేషాలు

వేణుగోపాల స్వామి ఆలయం ఏరియల్ వ్యూ – KRS బ్యాక్‌వాటర్స్ మధ్య హోసకన్నంబాడిలో పునర్నిర్మిత హోయసల ఆలయం సూర్యాస్తమయం దృశ్యం మైసూర్ కర్ణాటక

70 ఏళ్లు KRS డ్యామ్ నీటిలో మునిగి ఉన్న 12వ శతాబ్దపు వేణుగోపాల స్వామి ఆలయం పునర్నిర్మాణ విశేషాలు! ఖోడే ఫౌండేషన్ శిలలు విడదీసి హోసకన్నంబాడిలో యథాతథంగా నిర్మించింది. ఏరియల్ వ్యూ అద్భుతం!

ఇస్నాపూర్‌లో ఆధ్యాత్మిక వెల్లువ: భవ్య శ్రీ రామకథా వేడుకలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ఇస్నాపూర్ రామాలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ఇస్నాపూర్ లో ఆధ్యాత్మిక వెల్లువ.. భవ్య శ్రీ రామకథా ప్రవచనాల కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి