ఓయూలో సెంట్రల్ జోన్ వైస్ ఛాన్సలర్ల సదస్సు ప్రారంభం: ఆరు రాష్ట్రాల ప్రతినిధుల హాజరు
ఉన్నత విద్యా రంగంలో సంస్కరణలు మరియు సాంకేతికతపై చర్చించేందుకు ఓయూలో 100 మంది వైస్ ఛాన్సలర్ల సమావేశం ప్రారంభం అయింది.
ఉన్నత విద్యా రంగంలో సంస్కరణలు మరియు సాంకేతికతపై చర్చించేందుకు ఓయూలో 100 మంది వైస్ ఛాన్సలర్ల సమావేశం ప్రారంభం అయింది.
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థుల భవిష్యత్తును మెరుగుపరుస్తూ మరో కీలక ముందడుగు వేసింది. టీసీఎస్ ఐఓన్ (TCS iON) భాగస్వామ్య సంస్థల్లో ఎంపికైన విద్యార్థులకు రేపు (ఫిబ్రవరి 19) మధ్యాహ్నం 12 గంటలకు క్యాంపస్లో వైస్ ఛాన్సలర్ ఘంటా చక్రపాణి ఆఫర్ లెటర్లు అందజేయనున్నారు. ఈ మేరకు యూనివర్సిటీ ప్లేస్మెంట్ ఆఫీసర్ వేణుగోపాల్ రెడ్డి వివరాలు వెల్లడించారు.