Skip to content

బడుగుల రాజ్యాధికారమే లక్ష్యం : తీన్మార్ మల్లన్న, భరత్ నగర్‌లో టీఆర్పీ శంఖారావం

కూకట్పల్లిలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండాను ఆవిష్కరిస్తున్న తీన్మార్ మల్లన్న మరియు ఇతర నాయకులు

కూకట్పల్లి నియోజకవర్గంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) దూకుడు పెంచింది. భరత్ నగర్‌లో జెండా ఆవిష్కరించిన తీన్మార్ మల్లన్న, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.

గ్రామాల ‘జీవనాడి’ VRAలు రోడ్డున పడ్డారు! మల్లన్న హెచ్చరిక: ‘ఉద్యోగాలు ఇవ్వండి.. లేకపోతే పోరాటం తీవ్రం!

తెలంగాణ VRA ధర్నా ఇందిరా పార్క్ హైదరాబాద్ తీన్మార్ మల్లన్న మాట్లాడుతున్న దృశ్యం

హైదరాబాద్ ఇందిరా పార్క్‌లో 3797 మంది గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ల (VRA) భారీ ధర్నా కొనసాగుతోంది. GO 81 & 85 ప్రకారం రెగ్యులరైజేషన్, నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న మద్దతు తెలిపారు. “గ్రామాల జీవనాడి”లకు ఉద్యోగాలు ఇవ్వకపోతే పోరాటం తీవ్రం అని హెచ్చరించారు.

జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం: అరణ్యమే వేదిక… గిరిజనమే అతిథులు!

పవన్ కళ్యాణ్ గారు పాడేరు గిరిజన గ్రామం ఓనూరులో అరణ్య మార్గంలో నడుస్తున్న దృశ్యం – జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం పాడేరు గిరిజన గ్రామం ఓనూరులో అరణ్యంలో జరిగింది. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పతాకం ఆవిష్కరణ, గిరిజనులతో సంభాషణ. అరణ్యమే వేదిక… గిరిజనమే అతిథులు!

తెలంగాణ మహిళా కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షురాలు: మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ నియామకం – మహిళల శక్తికి బలమైన ఊపిరి

తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ గారు నమస్కార ముద్రలో

మాజీ వరంగల్ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులు. మార్చి 6, 2026 నియామకం తర్వాత మహిళల సమస్యలపై బలమైన పోరాటాలు ఆశిస్తున్నారు.

ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కోమటి జయరాం బాధ్యతల స్వీకరణ : విజయవాడలో ఘన సన్మానం

విజయవాడలో కోమటి జయరాంను సన్మానిస్తున్న సత్యప్రసాద్ మరియు ఉపేందర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా కోమటి జయరాం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఎన్నారైల సమస్యల పరిష్కారం, పెట్టుబడుల సాధనపై ఆయన దిశానిర్దేశం చేశారు.

తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఘన విజయం : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పొన్నం అశోక్ గౌడ్

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావులతో పొన్నం అశోక్ గౌడ్, Ponnam Ashok Goud with CM Revanth Reddy

తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికైన సీనియర్ అడ్వకేట్ పొన్నం అశోక్ గౌడ్ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను బహుకరించారు, ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.

​కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత: రాజకీయ కురువృద్ధుడి ప్రస్థానం ముగింపు

కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు ఫోటో

రాజకీయ యోధుడు, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూశారు. ఐదుసార్లు ఎంపీగా పనిచేసిన ఆయన ప్రస్థానం తెలుగు రాజకీయాల్లో చిరస్మరణీయం.

స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడి: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

స్పీకర్ నిర్ణయంపై తీవ్రంగా స్పందిస్తున్న బీఆర్ఎస్ నేత కేటీఆర్

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని కేటీఆర్ విమర్శించారు. ప్రజల తీర్పును అవమానిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

MLA Disqualification Verdict: దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై అనర్హత పిటిషన్లు కొట్టివేత: స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన నిర్ణయం

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఫోటో మరియు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్ల కొట్టివేత చిత్రం

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లను తగిన ఆధారాలు లేవంటూ కొట్టివేశారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ పై నాంపల్లి కోర్టు సంచలన తీర్పు: 15 ఏళ్ల నాటి కేసులో ఏమైందంటే

కేసీఆర్ మరియు కేటీఆర్ నాంపల్లి కోర్టు తీర్పు సస్పెన్స్ ఇమేజ్

సకల జనుల సమ్మె సమయంలో నమోదైన కేసుపై నాంపల్లి కోర్టు కీలక తీర్పు వెలువరించింది కేసీఆర్, కేటీఆర్ లకు ఈ తీర్పుతో ఊరట లభించిందా లేక షాక్ తగిలిందా అనే పూర్తి వివరాలు.

కరూర్ తొక్కిసలాట కేసు: విచారణకు హాజరుకావాలని టీవీకే చీఫ్ విజయ్ కు సీబీఐ తాజా నోటీసులు

TVK Chief Vijay receives CBI summons regarding Karur stampede investigation

కరూర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి మూడవ విడత దర్యాప్తు కోసం హాజరు కావాలని టీవీకే అధినేత విజయ్ కు సీబీఐ తాజా సమన్లు జారీ చేసింది, ఈ విచారణకు సమయం కావాలని విజయ్ సీబీఐని కోరారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో సంచలనం: కేజ్రీవాల్, కవితలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

Delhi High Court issues notices to Arvind Kejriwal and K Kavitha in liquor scam

ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది, సీబీఐ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్, కవిత సహా 23 మందికి నోటీసులు జారీ చేసింది