AP New Map 2026: 28 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ కొత్త మ్యాప్ విడుదల: అమరావతే ఏకైక రాజధాని
ఏపీ ప్రభుత్వం 28 జిల్లాలతో కొత్త మ్యాప్ను విడుదల చేసింది. మార్కాపురం, పోలవరం కొత్త జిల్లాలుగా అవతరించగా, అమరావతిని ఏకైక రాజధానిగా ఖరారు చేశారు.
ఏపీ ప్రభుత్వం 28 జిల్లాలతో కొత్త మ్యాప్ను విడుదల చేసింది. మార్కాపురం, పోలవరం కొత్త జిల్లాలుగా అవతరించగా, అమరావతిని ఏకైక రాజధానిగా ఖరారు చేశారు.
కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరు ‘టీఆర్ఎస్’ అయ్యే అవకాశం ఉందన్న వార్త తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ ఆమె వేస్తున్న వ్యూహాలపై ప్రత్యేక కథనం.
బీసీ కాంట్రాక్టర్ల సమస్యలపై తీన్మార్ మల్లన్న గర్జించారు. ఏప్రిల్ 8న జరిగే ధర్నాకు మద్దతు తెలుపుతూ, బీసీలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బీజేపీ అభ్యర్థుల జాబితాలో అన్నామలై పేరు లేకపోవడంపై వెల్లువెత్తిన వదంతులకు ఆయన చెక్ పెట్టారు.
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య 99వ జయంతి వేడుకలను ప్రభుత్వం ఏప్రిల్ 3న రవీంద్రభారతిలో అధికారికంగా నిర్వహిస్తోంది.
గత ప్రభుత్వం నిలిపివేసిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తూ, నాయుడుపేటలో లక్షలాది టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు.
ఏపీ పంచాయతీరాజ్ శాఖకు 5 జాతీయ పురస్కారాలు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో దేశంలోనే అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా భారత ప్రభుత్వం సముద్రయాన రంగంలో కీలక మార్పులు తీసుకొస్తోంది. దీనదయాళ్, పారాదీప్ తో పాటు పలు పోర్టులను గ్రీన్ హైడ్రోజన్ హబ్లుగా మారుస్తూ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో హైడ్రా, ఈగల్ తరహాలోనే మరో ప్రత్యేక వ్యవస్థను తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఆ మాఫియా ఆటకట్టించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అక్రమ మైనింగ్ మరియు భూకబ్జాల వ్యవహారంలో మాజీ మంత్రి హరీష్ రావుకు వాటా ఉందని కాంగ్రెస్ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో వారి తప్పును హరీష్ రావు వెనకేసుకురావడాన్ని వారు తీవ్రంగా తప్పుబట్టారు.
మార్చి 31 డెడ్ లైన్ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో కీలక ప్రకటన చేశారు. దేశం నక్సల్స్ ముప్పు నుంచి విముక్తి పొందిందని, ఈ ఘనత భద్రతా బలగాలకే దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు.
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీల్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సత్తా చాటారు. ఏకంగా పది విభాగాల్లో పతకాలు సాధించిన ఆయన బెస్ట్ ప్లేయర్ అవార్డును సొంతం చేసుకున్నారు.