Skip to content

తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఘన విజయం : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పొన్నం అశోక్ గౌడ్

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావులతో పొన్నం అశోక్ గౌడ్, Ponnam Ashok Goud with CM Revanth Reddy

తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికైన సీనియర్ అడ్వకేట్ పొన్నం అశోక్ గౌడ్ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను బహుకరించారు, ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.

​కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత: రాజకీయ కురువృద్ధుడి ప్రస్థానం ముగింపు

కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు ఫోటో

రాజకీయ యోధుడు, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూశారు. ఐదుసార్లు ఎంపీగా పనిచేసిన ఆయన ప్రస్థానం తెలుగు రాజకీయాల్లో చిరస్మరణీయం.

స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడి: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

స్పీకర్ నిర్ణయంపై తీవ్రంగా స్పందిస్తున్న బీఆర్ఎస్ నేత కేటీఆర్

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని కేటీఆర్ విమర్శించారు. ప్రజల తీర్పును అవమానిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

MLA Disqualification Verdict: దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై అనర్హత పిటిషన్లు కొట్టివేత: స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన నిర్ణయం

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఫోటో మరియు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్ల కొట్టివేత చిత్రం

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లను తగిన ఆధారాలు లేవంటూ కొట్టివేశారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ పై నాంపల్లి కోర్టు సంచలన తీర్పు: 15 ఏళ్ల నాటి కేసులో ఏమైందంటే

కేసీఆర్ మరియు కేటీఆర్ నాంపల్లి కోర్టు తీర్పు సస్పెన్స్ ఇమేజ్

సకల జనుల సమ్మె సమయంలో నమోదైన కేసుపై నాంపల్లి కోర్టు కీలక తీర్పు వెలువరించింది కేసీఆర్, కేటీఆర్ లకు ఈ తీర్పుతో ఊరట లభించిందా లేక షాక్ తగిలిందా అనే పూర్తి వివరాలు.

కరూర్ తొక్కిసలాట కేసు: విచారణకు హాజరుకావాలని టీవీకే చీఫ్ విజయ్ కు సీబీఐ తాజా నోటీసులు

TVK Chief Vijay receives CBI summons regarding Karur stampede investigation

కరూర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి మూడవ విడత దర్యాప్తు కోసం హాజరు కావాలని టీవీకే అధినేత విజయ్ కు సీబీఐ తాజా సమన్లు జారీ చేసింది, ఈ విచారణకు సమయం కావాలని విజయ్ సీబీఐని కోరారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో సంచలనం: కేజ్రీవాల్, కవితలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

Delhi High Court issues notices to Arvind Kejriwal and K Kavitha in liquor scam

ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది, సీబీఐ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్, కవిత సహా 23 మందికి నోటీసులు జారీ చేసింది

అంతర్జాతీయ మహిళా దినోత్సవం: సమాజ సేవలో తరిస్తున్న ‘శక్తి’ స్వరూపులకు నిజాంపేట్ లో ఘన నీరాజనం

International Womens Day event at Nizampet KTR Colony with sanitation workers

​”స్త్రీ లేకపోతే సృష్టి లేదు” అనే నినాదంతో నిజాంపేట్ లో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. 150 మంది పారిశుధ్య కార్మికులను గౌరవిస్తూ రంగరాయ ప్రసాద్ ప్రత్యేకంగా సన్మానించారు.

విడాకుల వివాదంపై నోరు విప్పిన దళపతి విజయ్: నా సమస్యలు నేను చూసుకుంటా అంటూ సంచలన వ్యాఖ్యలు

Actor and TVK President Vijay speaking at Women's Day event about personal life

విడాకుల వివాదంపై విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వ్యక్తిగత విషయాలను తానే చూసుకుంటానని, అభిమానులు ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని కోరారు. మరోవైపు సంగీత దాఖలు చేసిన పిటిషన్‌పై ఏప్రిల్ 20న విచారణ జరగనుంది.

బీఆర్ఎస్ హయాంలోనే పండుగలకు అసలైన గౌరవం : ఇఫ్తార్ విందులో కేటీఆర్

ఇఫ్తార్ విందులో పాల్గొన్న కేటీఆర్ మరియు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

పండుగలకు అసలైన గౌరవం బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే దక్కిందని కేటీఆర్ అన్నారు. సూరారంలో జరిగిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొని కాంగ్రెస్ సర్కార్ తీరును విమర్శించారు.

భవన్స్ వివేకానంద కళాశాలలో ‘వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026’: అత్యవసర స్థితి పాఠాలపై చర్చ

Eetala Rajender addressing Viksit Bharat Youth Parliament 2026 at Bhavan's Vivekananda College

సైనిక్ పురి భవన్స్ వివేకానంద కళాశాలలో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని అత్యవసర స్థితి పాఠాలు మరియు ప్రజాస్వామ్యంపై ప్రసంగించారు

తెలంగాణ అభివృద్ధికి డెలావేర్ సహకారం: ముఖ్యమంత్రితో గవర్నర్ మ్యాట్ మేయర్ భేటీ

CM presenting Telangana 2047 Vision Document to Delaware Governor Matt Meyer

తెలంగాణ సీఎం మరియు డెలావేర్ గవర్నర్ మ్యాట్ మేయర్ భేటీ అయ్యారు. విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలతో పాటు ఇరు రాష్ట్రాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై చర్చించారు.