PM Narendra Modi : మహిళల కలలను విపక్షాలు ఛిద్రం చేశాయి.. దేశ మహిళా లోకానికి ప్రధాని మోడీ క్షమాపణలు
మహిళా రిజర్వేషన్ల బిల్లును విపక్షాలు అడ్డుకోవడం భ్రూణహత్యతో సమానమని ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు చేశారు.
మహిళా రిజర్వేషన్ల బిల్లును విపక్షాలు అడ్డుకోవడం భ్రూణహత్యతో సమానమని ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు చేశారు.
ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతిలో చేరిన సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వారసులు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ప్రైవేట్ ఆసుపత్రిలో అత్యవసర ఆపరేషన్ జరిగింది. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. మూడింట రెండొంతుల మెజారిటీ రాకపోవడంతో డీలిమిటేషన్ మరియు కేంద్ర పాలిత ప్రాంతాల సవరణ బిల్లును వెనక్కి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.
మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ అంశాలపై ప్రతిపక్షాల ఆందోళనల మధ్య ప్రధాని మోదీ లోక్సభలో స్పష్టత ఇచ్చారు.
పరిగిలో భూసేకరణ చిచ్చు రేగింది. రైతుల కోసం రోడ్డెక్కిన కవితను పోలీసులు ఈడ్చుకుంటూ వెళ్లి అరెస్టు చేశారు. మీడియా ప్రతినిధుల కెమెరాలను అడ్డుకుని పోలీసులు దురుసుగా ప్రవర్తించడం కలకలం రేపింది.
ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం ఉచిత సీట్ల అమలు, ఫీజుల నియంత్రణ కోసం ఈ నెల 26న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో మహాధర్నా.
తెలంగాణ కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత జీవన్ రెడ్డి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరబోతున్నారు. రేవంత్ రెడ్డి పాలనపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కాంట్రాక్టర్లకు జరుగుతున్న అన్యాయంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. జీవో 17 రద్దుపై అల్టిమేటం జారీ చేశారు.
ఆర్టీసీ కార్మికులకు 2.1 శాతం డీఏ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల డీఏ 52.8 శాతానికి చేరింది.
తెలంగాణను సుస్థిర అభివృద్ధి పథంలో నడిపించేందుకు గ్రీన్ బిల్డింగ్ (Green Building) ప్రాజెక్టులు అవసరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మే 2026లో జరిగే ఐజిబిసి గ్రీన్ ప్రాపర్టీ షో వివరాలు ఇక్కడ చూడండి.
అదిలాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు. రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.