కుడికుంట చెరువు సుందరీకరణ అద్భుతం: పీఏసీ ఛైర్మన్ అరెకపూడి గాంధీ
మసీదుబండలోని కుడికుంట చెరువు సుందరీకరణ పనులు పూర్తి కావడంతో ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఆదివారం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును సాహే ఎన్జీవో మరియు ఇన్ఫోసిస్ సంయుక్తంగా చేపట్టాయి.
మసీదుబండలోని కుడికుంట చెరువు సుందరీకరణ పనులు పూర్తి కావడంతో ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఆదివారం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును సాహే ఎన్జీవో మరియు ఇన్ఫోసిస్ సంయుక్తంగా చేపట్టాయి.
పరీక్షల సమయంలో ఒత్తిడిని జయించాలని విద్యార్థులకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. సొంత నిధులతో విద్యార్థులకు మోటివేషనల్ క్లాసులు మరియు ఎగ్జామ్ కిట్ల పంపిణీ.
తెలంగాణ సంస్కృతి మరియు కళలకు ప్రాచుర్యం కల్పించే లక్ష్యంతో టీజీ ఆర్టీసీ దేశంలోనే మొదటిసారిగా “GI ఆన్ వీల్స్” కార్యక్రమాన్ని చేపట్టింది. ఎంజీబీఎస్ వేదికగా 6 జిల్లాలకు 6 ప్రత్యేక బస్సులను గవర్నర్ ప్రారంభించారు.
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఇందిరమ్మ కాలనీ ఫేస్ వన్ నివాసులు ఎదుర్కొంటున్న రోడ్లు, డ్రైనేజీ మరియు తాగునీటి సమస్యలపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొలన్ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. అధికారులతో మాట్లాడి త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తానని ఆయన భరోసా ఇచ్చారు.
ములుగు జిల్లాలో దేవాదుల పంప్ హౌస్ను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: జూన్ 2 లోపు భూసేకరణకు రూ: 600 కోట్లు మంజూరు చేస్తామని వెల్లడి: రాష్ట్రంలోని ప్రాజెక్టుల కోసం ప్రత్యేక కార్పస్ ఫండ్ ఏర్పాటుకు నిర్ణయం
కుమ్మెర మల్లన్న జాతరలో అగ్రవర్ణాల అహంకారం ఒక చిన్నారి ప్రాణం తీసింది: దర్శనానికి వెళ్లిన రజక కుటుంబంపై దాడి పసికందు మరణానికి దారితీసింది: ఈ ఘోర కలికాలంపై రాష్ట్రవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు
టీజీఎస్ఆర్టీసీ బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడిగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నియామకం.. ఆర్టీసీ బీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి మల్లన్న భరోసా
ప్రముఖ ‘ఈనాడు’ మాజీ కార్టూనిస్ట్ పోచంపల్లి శ్రీధర్ రావును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాచార ప్రచార విభాగ సలహాదారుగా నియమించింది. కేబినెట్ ర్యాంక్ హోదాతో రెండేళ్ల ప్రాథమిక కాలానికి ఈ నియామకం జరిగింది. 30 ఏళ్ల మీడియా అనుభవం ఉన్న శ్రీధర్, ప్రభుత్వ సమాచార వ్యవస్థలను మరింత పటిష్టం చేయనున్నారు.
ఫిబ్రవరి 16న ప్రారంభమైన గ్లోబల్ ఇండియా ఏఐ సమ్మిట్ లో భాగంగా ఫిబ్రవరి 19న ప్రధాని మోదీ ప్రసంగిస్తారు.
మరుగుజ్జు సమాజం ఎదుర్కొంటున్న బీసీ రిజర్వేషన్ల సమస్యపై తీన్మార్ మల్లన్న చర్చించి 20 వేల రూపాయల సాయం అందజేశారు
నగర రూపురేఖలు మార్చాలని, విధుల్లో అలసత్వం వహిస్తే సహించబోనని అధికారులను హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి.
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో సరికొత్త టెక్నాలజీ. ఏఐ ద్వారా బోగస్ దరఖాస్తుల గుర్తింపు. ఏప్రిల్ నుంచి మంజూరు పత్రాల పంపిణీ.