Skip to content

National News : నేటితో ముగియనున్న డెడ్ లైన్.. నక్సల్స్ రహిత భారత్‌పై అమిత్ షా సంచలన ప్రకటన..

Union Home Minister Amit Shah speaking in Lok Sabha

మార్చి 31 డెడ్ లైన్ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు. దేశం నక్సల్స్ ముప్పు నుంచి విముక్తి పొందిందని, ఈ ఘనత భద్రతా బలగాలకే దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు.

Telangana Gurukula News : అన్నం అడిగితే మోకాళ్లపై నిలబెట్టిన ప్రిన్సిపాల్.. దామరచర్లలో దారుణం.. అసలేం జరిగిందంటే..

Damaracherla BC Gurukula school incident

నల్గొండ జిల్లా దామరచర్ల బీసీ గురుకుల పాఠశాలలో దారుణం జరిగింది. అన్నం సరిపోలేదని అడిగినందుకు విద్యార్థినులను ప్రిన్సిపాల్ గంటపాటు మోకాళ్లపై నిలబెట్టి కఠినంగా శిక్షించారు.

Teenmar Mallanna : క్రీడా మైదానంలోనూ తీన్మార్.. ఏకంగా బెస్ట్ ప్లేయర్ అవార్డు సొంతం.. ఆయన సాధించిన మెడల్స్ ఎన్ని అంటే..

Teenmar Mallanna receiving a trophy at sports meet

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీల్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సత్తా చాటారు. ఏకంగా పది విభాగాల్లో పతకాలు సాధించిన ఆయన బెస్ట్ ప్లేయర్ అవార్డును సొంతం చేసుకున్నారు.

AP Politics : 44వ వసంతంలోకి తెలుగుదేశం.. పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం.. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు ఇవే..

Amaravati, Surya News: తెలుగుదేశం పార్టీ (TDP) 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) పాల్గొన్నారు. గతం మరియు వర్తమానమే కాకుండా భవిష్యత్తు కూడా తెలుగుదేశం పార్టీదే అని ఆయన ధీమా వ్యక్తం… 

Telangana Politics : రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ సవాల్.. ఆ మంత్రిపై గవర్నర్‌కు ఫిర్యాదు.. రాజ్ భవన్‌లో అసలేం జరిగింది..

KTR and BRS leaders outside Raj Bhavan

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్రమ మైనింగ్ మరియు భూకబ్జాలపై బీఆర్ఎస్ నేతలు గవర్నర్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తూ బహిరంగ సవాల్ విసిరారు.

Tollywood News : ఆ కష్టకాలంలో ఆదుకున్నాడు.. కన్నీరు పెట్టుకున్న నటి హేమ.. మెగాస్టార్ చేసిన సాయం ఏంటంటే..

Actress Hema and Megastar Chiranjeevi

బెంగళూరు డ్రగ్స్ కేసులో క్లీన్ చిట్ సాధించిన నటి హేమ తాజాగా మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. తప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ కష్టకాలంలో మెగాస్టార్ చిరంజీవి తనకు ఎలా అండగా నిలిచారో ఆమె వివరించారు.

Indian Airlines : ఒక్క కేజీ ఎక్స్‌ట్రా ఉన్నా ఫైన్ వేస్తారు.. మరి విమానం లేట్ అయితే? పార్లమెంట్‌లో ఎంపీ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరగాల్సిందే!

AAP MP Raghav Chadha speaking in Parliament

విమానయాన సంస్థలు ఒక కేజీ అదనపు బరువున్నా ఫైన్ వేస్తాయి, కానీ గంటల తరబడి ఫ్లైట్ లేట్ అయితే పరిహారం ఎందుకు ఇవ్వవని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పార్లమెంట్‌లో నిలదీశారు.

Hardik Pandya : ప్రియురాలికి టీమిండియా స్టార్ కళ్లుచెదిరే కానుక.. ఆ కారు ధర తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

Hardik Pandya and Mahieka Sharma with their new Mercedes Benz V Class car

హార్దిక్ పాండ్యా తన ప్రియురాలికి కళ్లుచెదిరే కానుక ఇచ్చారు. ఏకంగా రూ. 1.7 కోట్ల విలువైన లగ్జరీ కారును ఆమెకు బహుమతిగా అందించారు.

BARC Jobs 2026 : నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. రాతపరీక్ష లేకుండానే కేంద్ర ప్రభుత్వ సంస్థలో అద్భుత ఉద్యోగం.. ఈ అర్హతలు ఉంటే వెంటనే అప్లై చేయండి

BARC Research Associate Fellowship Recruitment Notification Details

బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) లో రాతపరీక్ష లేకుండానే ఉద్యోగ అవకాశాలు. 56 రీసెర్చ్ అసోసియేట్ ఫెలోషిప్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్న కేంద్ర ప్రభుత్వం.

Telangana Politics : మంత్రి కొడుకు అరాచకం.. కోటి ఎకరాలపై సర్కార్ కన్ను.. కదిలిన కేటీఆర్ బృందం సంచలన ఆరోపణల వెనుక వాస్తవాలివే

KTR and BRS MLAs protesting against Minister Ponguleti with placards

వట్టినాగులపల్లిలో భూకబ్జాలపై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి పొంగులేటి కుమారుడు అరాచకాలకు పాల్పడుతున్నారని, అధికారులను అడ్డుపెట్టుకుని బెదిరింపులకు దిగుతున్నారని విమర్శించారు.

Tollywood Actor Prakash Raj : కన్నతల్లి దూరం.. కన్నీటి సంద్రంలో విలక్షణ నటుడు.. ఆమె గతం తెలిస్తే గుండె తరుక్కుపోవడం ఖాయం

Actor Prakash Raj and his late mother Swarna Latha

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి స్వర్ణలత (86) అనారోగ్యంతో బెంగళూరులో తుదిశ్వాస విడిచారు.

BRAOU PG Exams 2026 : అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ పీజీ పరీక్షల నోటిఫికేషన్ విడుదల

BRAOU PG Exams 2026 Notification Document

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మే 8వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఈ పరీక్షలకు ఏప్రిల్ 13లోపు ఫీజు చెల్లించాలి.