Skip to content

Green Ports : పర్యావరణం దిశగా భారత్ కీలక అడుగు.. ఆ పోర్టులు ఇక ‘గ్రీన్ హైడ్రోజన్ హబ్’లు.. కేంద్రం ప్లాన్ ఇదే..

Conceptual image of India's Green Ports development

పర్యావరణ పరిరక్షణలో భాగంగా భారత ప్రభుత్వం సముద్రయాన రంగంలో కీలక మార్పులు తీసుకొస్తోంది. దీనదయాళ్, పారాదీప్ తో పాటు పలు పోర్టులను గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లుగా మారుస్తూ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.

National News : నేటితో ముగియనున్న డెడ్ లైన్.. నక్సల్స్ రహిత భారత్‌పై అమిత్ షా సంచలన ప్రకటన..

Union Home Minister Amit Shah speaking in Lok Sabha

మార్చి 31 డెడ్ లైన్ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు. దేశం నక్సల్స్ ముప్పు నుంచి విముక్తి పొందిందని, ఈ ఘనత భద్రతా బలగాలకే దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు.

Narendra Modi : దేశానికి ప్రధాని మోడీ హెచ్చరిక.. కోవిడ్ తరహా సంక్షోభానికి సిద్ధంగా ఉండాలని పిలుపు

PM Narendra Modi addressing Lok Sabha on Iran Israel War and Global Energy Crisis

పశ్చిమ ఆసియాలో యుద్ధం (Iran War 2026) కారణంగా భారత్ 60% ఇంధన దిగుమతులు దెబ్బతినే అవకాశం ఉందని ప్రధాని మోడీ లోక్‌సభలో హెచ్చరించారు.

క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హక్కులు వర్తించవు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Supreme Court verdict on SC rights for Christian converts

న్యూఢిల్లీ, సూర్య న్యూస్ : మత మార్పిడి (Religion Conversion) చేసుకుని హిందూ మతం నుంచి క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తులకు ఎస్సీ (SC) హోదా, హక్కులు మరియు అట్రాసిటీ చట్టం రక్షణ వర్తించవని సుప్రీంకోర్టు (Supreme Court of India) సంచలన తీర్పు వెలువరించింది. ఈ మేరకు ఏపీ హైకోర్టు (AP High Court) గతంలో ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది.

పుణె ఈఎస్‌ఐసీ ఆసుపత్రిలో పార్లమెంటరీ అధికార భాషా కమిటీ తనిఖీ

పుణెలో జరిగిన అధికార భాషా తనిఖీ కార్యక్రమంలో పార్లమెంటరీ కమిటీ సభ్యుల నుండి ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్న ఈఎస్‌ఐసీ ఆసుపత్రి అధికారులు. వేదికపై కమిటీ కన్వీనర్ సతీష్ కుమార్ గౌతమ్ మరియు ఇతర ప్రముఖులు ఉన్నారు.

పుణె ఈఎస్‌ఐసీ ఆసుపత్రిలో పార్లమెంటరీ అధికార భాషా కమిటీ తనిఖీలు చేపట్టింది. అధికార భాషా అమలులో ప్రతిభ కనబరిచినందుకు గాను ఆసుపత్రి యాజమాన్యానికి కమిటీ ప్రశంసా పత్రం అందజేసింది.