నగర రూపురేఖలు మారాలి: పరిశుభ్రతపై సీఎం రేవంత్ రెడ్డి కఠిన ఆదేశాలు.. విధుల్లో నిర్లక్ష్యంపై హెచ్చరిక
నగర రూపురేఖలు మార్చాలని, విధుల్లో అలసత్వం వహిస్తే సహించబోనని అధికారులను హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి.
నగర రూపురేఖలు మార్చాలని, విధుల్లో అలసత్వం వహిస్తే సహించబోనని అధికారులను హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి.
హైదరాబాద్లో బయోఆసియా 2026 సదస్సు అట్టహాసంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ గ్లోబల్ సదస్సులో లైఫ్ సైన్సెస్ రంగంలో వస్తున్న ఏఐ (AI) విప్లవంపై చర్చలు జరగనున్నాయి.