Vizag Accident : విశాఖ స్టీల్ ప్లాంట్లో మహా విషాదం.. ఆ కుటుంబాలకు తీరని శోకం.. ఇంతకీ ఈ ఘోర ప్రమాదానికి కారణం ఏంటి?
విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంలో ద్రవ ఉక్కు మీద పడి ఎనిమిది మంది కార్మికులు మృతి చెందారు. సీఎం చంద్రబాబు నాయుడు సహాయక చర్యలపై ఆరా తీశారు.



