CM Revanth Reddy : ట్రెజరీలతో పనిలేకుండా నేరుగా పంచాయతీల ఖాతాల్లోకే నిధులు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
పంచాయతీలకు వచ్చే ఆదాయం నేరుగా వాటి స్థానిక ఖాతాల్లోనే జమ అయ్యేలా తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
పంచాయతీలకు వచ్చే ఆదాయం నేరుగా వాటి స్థానిక ఖాతాల్లోనే జమ అయ్యేలా తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.