ఆస్ట్రేలియన్ ఓపెన్ స్క్వాష్ 2026 ఛాంపియన్గా మలేషియా సంచలనం సివసంగరి సుబ్రమణ్యం
మలేషియా స్క్వాష్ క్రీడాకారిణి శివసంగరి సుబ్రమణ్యం ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 ఛాంపియన్! భారత మూలాలు కలిగిన ఆమె బ్రిస్బేన్లో ట్రోఫీ ఎత్తుకుని అద్భుత విజయం సాధించింది.
మలేషియా స్క్వాష్ క్రీడాకారిణి శివసంగరి సుబ్రమణ్యం ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 ఛాంపియన్! భారత మూలాలు కలిగిన ఆమె బ్రిస్బేన్లో ట్రోఫీ ఎత్తుకుని అద్భుత విజయం సాధించింది.
చేతులు లేకున్నా కాళ్లతో బాణాలు సాధించిన షీటల్ దేవి – వరల్డ్ చాంపియన్, పారాలింపిక్ బ్రోన్జ్ విన్నర్! జమ్మూ కాశ్మీర్ నుంచి ప్రపంచ స్థాయి వరకు ఆమె స్ఫూర్తిదాయక జీవితం.
మిథాలీ రాజ్కు BCCI లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు! మహిళల క్రికెట్ దిగ్గజురాలికి నామన్ అవార్డ్స్ వేదికపై గౌరవం. రికార్డుల రారాణి మిథాలీ ఆనందం సోషల్ మీడియాలో వైరల్!
14 ఏళ్ల క్రితం మార్చి 16, 2012న బంగ్లాదేశ్తో ఆసియా కప్ మ్యాచ్లో సచిన్ టెండూల్కర్ తన 100వ అంతర్జాతీయ సెంచరీ సాధించాడు. ఈ అసాధ్య రికార్డు ఇప్పటికీ ఎవరూ బద్దలు కొట్టలేకపోతున్నారు!
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి. దీని ప్రభావంతో భారత్ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు భారీగా నిలిచిపోయాయి. ఆ వివరాలు మీ కోసం..
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో హార్మూజ్ జలసంధిని కేవలం శత్రు దేశాల నౌకలకు మాత్రమే మూసివేస్తున్నామని, మిగిలిన ప్రపంచ దేశాలకు స్వేచ్ఛా ప్రవేశం ఉంటుందని ఇరాన్ స్పష్టం చేసింది.
గణితం అంటే కేవలం లెక్కలు మాత్రమే కాదు, అది ప్రపంచాన్ని నడిపించే ఒక శక్తి. మార్చి 14 అంతర్జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా శాస్త్ర సాంకేతిక, వైద్య మరియు ఆర్థిక రంగాల్లో గణితం పోషిస్తున్న కీలక పాత్రపై ప్రత్యేక కథనం.
హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు, నేచురల్ గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దేశీయంగా ఇంధన ధరలు పెరిగే ప్రమాదం ఉండటంతో కేంద్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది.
1982 మార్చి 10న గ్రహాలన్నీ ఒకే వరుసలోకి వస్తే కాలిఫోర్నియాలో భారీ భూకంపం వచ్చి ప్రపంచం అంతమవుతుందని ది జూపిటర్ ఎఫెక్ట్ అనే పుస్తకం సృష్టించిన భయాలు చివరకు ఏమయ్యాయో తెలుసుకోండి
ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా హర్మూజ్ జలసంధి మూసివేత భయాలతో బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలర్లు క్రాస్ చేసింది, దీని ప్రభావంతో తెలంగాణలో పెట్రోల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది
అహ్మదాబాద్ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో కివీస్ పై 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ముచ్చటగా మూడోసారి పొట్టి కప్ను కైవసం చేసుకున్న టీమిండియా (Team India T20 World Cup Champions)
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ బౌలర్లపై భారత బ్యాటర్లు విరుచుకుపడ్డారు – సంజు శాంసన్, ఇషాన్ కిషన్ మరియు అభిషేక్ శర్మ అద్భుత ప్రదర్శనతో భారత్ ఏకంగా 255 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది (T20 World Cup 2026 Final Updates)