ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కోమటి జయరాం బాధ్యతల స్వీకరణ : విజయవాడలో ఘన సన్మానం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా కోమటి జయరాం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఎన్నారైల సమస్యల పరిష్కారం, పెట్టుబడుల సాధనపై ఆయన దిశానిర్దేశం చేశారు.











