Sreeleela: పీరియడ్స్ను సాకుగా చూపించొద్దు.. శ్రీలీల కామెంట్స్పై నెట్టింట దుమారం!
పీరియడ్స్ సమయంలోనే హిట్ పాటలకు డ్యాన్స్ చేశానని, మహిళలు వీటిని సాకుగా చూపకూడదని శ్రీలీల చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.
పీరియడ్స్ సమయంలోనే హిట్ పాటలకు డ్యాన్స్ చేశానని, మహిళలు వీటిని సాకుగా చూపకూడదని శ్రీలీల చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.
నటుడు ఉత్తేజ్ తన భార్య పద్మావతి వర్ధంతి వేళ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. “నీ పుట్టినరోజు, పెళ్లిరోజు మర్చిపోతానని భయపడేవాడిని.. ఇప్పుడు ఏదీ మర్చిపోలేకపోతున్నా” అంటూ ఆయన చేసిన పోస్ట్ వైరల్.
కేంద్ర సాయుధ బలగాల్లో ఉద్యోగం సాధించాలనుకునే వారికి సువర్ణావకాశం. SSBలో 1,420+ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 20 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
తెలంగాణను సుస్థిర అభివృద్ధి పథంలో నడిపించేందుకు గ్రీన్ బిల్డింగ్ (Green Building) ప్రాజెక్టులు అవసరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మే 2026లో జరిగే ఐజిబిసి గ్రీన్ ప్రాపర్టీ షో వివరాలు ఇక్కడ చూడండి.
అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ టైటిల్ ‘రాకా’ను మేకర్స్ అనౌన్స్ చేశారు. తోడేలు మేకోవర్ లో బన్నీ లుక్ వైరల్ అవుతోంది.
అమరావతి, సూర్య న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ‘ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్-2025’ గెజిట్కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన ఉద్యోగ విధానాన్ని ఖరారు చేసింది. దీని ద్వారా ఇకపై రాష్ట్రంలోని 26 జిల్లాల ప్రాతిపదికన ఉద్యోగ…
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ సంస్థ కాదని, ఇది కేవలం ఒక ప్రైవేట్ ఎన్జీవో మాత్రమేనని సూర్య న్యూస్ దర్యాప్తులో తేలింది.
మంత్రి కొండా సురేఖ మనవడు కొండా శ్రేయాన్ష్ చెస్ క్రీడలో 2 ప్రపంచ రికార్డులు సృష్టించాడు. 2 ఏళ్ల వయసులోనే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ గుర్తింపు పొందిన ఈ చిన్నారి తెలంగాణకు గర్వకారణం.
JNTUH Bomb Threat: కూకట్పల్లి జేఎన్టీయూకు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో విద్యార్థులు, సిబ్బంది ఆందోళన చెందారు. రంగంలోకి దిగిన పోలీసులు అది ఫేక్ అని తేల్చారు.
Goud Student Association President Molkapuri Srikanth Goud meeting Irrigation Secretary Sridhar IAS.
సైఫాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలంగాణ తల్లి జంక్షన్ వద్ద భారీ తనిఖీలు చేపట్టారు. ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేస్తున్న 62 మందిని పట్టుకొని జరిమానాలు విధించారు.
ఏపీ ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ రథం పథకం పాఠశాలల్లో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రతి గురువారం స్కూల్ డ్రైవ్ ద్వారా వ్యర్థాలను సేకరించి పాఠశాలలకు నిధులు కేటాయిస్తున్నారు.