Skip to content

సంస్కృతికి సారథి.. తెలంగాణ ఆర్టీసీ ‘GI ఆన్ వీల్స్’ బస్సులను ప్రారంభించిన గవర్నర్

ఎంజీబీఎస్ బస్ స్టేషన్‌లో జీఐ ఆన్ వీల్స్ బస్సులను ప్రారంభిస్తున్న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

తెలంగాణ సంస్కృతి మరియు కళలకు ప్రాచుర్యం కల్పించే లక్ష్యంతో టీజీ ఆర్టీసీ దేశంలోనే మొదటిసారిగా “GI ఆన్ వీల్స్” కార్యక్రమాన్ని చేపట్టింది. ఎంజీబీఎస్ వేదికగా 6 జిల్లాలకు 6 ప్రత్యేక బస్సులను గవర్నర్ ప్రారంభించారు.

​నిజాంపేట్ ఇందిరమ్మ కాలనీ సమస్యలపై కొలన్ శ్రీనివాస్ రెడ్డికి వినతి: సానుకూల స్పందన

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఇందిరమ్మ కాలనీ ఫేస్ వన్ నివాసులు ఎదుర్కొంటున్న రోడ్లు, డ్రైనేజీ మరియు తాగునీటి సమస్యలపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొలన్ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. అధికారులతో మాట్లాడి త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తానని ఆయన భరోసా ఇచ్చారు.

తెలంగాణలో ఫీజుల నియంత్రణకు భారీ కసరత్తు: విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విద్యా విధానం నివేదిక అందజేస్తున్న ఆకునూరి మురళి మరియు కమిటీ సభ్యులు

తెలంగాణలో ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణకు రిటైర్డ్ జడ్జి లేదా మాజీ సీఎస్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు కానుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు అల్పాహారం, పాలు మరియు విద్యా కిట్లు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు.

పోలీసులు రాత్రంతా అలర్ట్: బైక్‌లు, కార్లు ఆపి తనిఖీలు.. హైదరాబాద్ రోడ్లు సేఫ్ జోన్ అవుతున్నాయా?

సైబరాబాద్ పోలీసులు రాత్రి సమయంలో బాలానగర్ ప్రాంతంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న దృశ్యం - పోలీస్ అధికారులు పత్రాలు పరిశీలిస్తున్నారు

రాత్రి సమయంలో సైబరాబాద్ పోలీసులు బాలానగర్‌లో వాహన తనిఖీలు చేస్తున్నారు. విజిబుల్ పోలీసింగ్‌తో నేర నివారణ, రోడ్ సేఫ్టీ పెంపు లక్ష్యం.

నకిలీ అనుమతులకు హైడ్రా బ్రేక్ : నెక్నాంపూర్‌లో అక్రమ కట్టడాల కూల్చివేత

నెక్నాంపూర్‌లో హైడ్రా అధికారుల ఆక్రమణల తొలగింపు దృశ్యం

నెక్నాంపూర్ లోని డాక్టర్ వైఎస్ఆర్ ఎన్‌క్లేవ్ లో రూ.54 కోట్ల విలువైన 2700 గజాల ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఆక్రమణలను తొలగించి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు

గాంధీ హాస్పిటల్ ప్రభుత్వ IVF సెంటర్‌లో మొదటి బిడ్డ జన్మ – రాష్ట్ర ఆరోగ్య శాఖకు చారిత్రక విజయం

గాంధీ హాస్పిటల్ ప్రభుత్వ IVF సెంటర్‌లో మొదటి బిడ్డ జననం – ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ అభినందనలు

గాంధీ హాస్పిటల్ ప్రభుత్వ IVF సెంటర్‌లో మొదటి బిడ్డ జన్మించింది. ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ టీమ్‌ను అభినందించారు. తెలంగాణ ఆరోగ్య శాఖకు చారిత్రక విజయం.

హైడ్రా కమిషనర్‌కు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సవాల్: ఆ 1310 ఎకరాలు ఎక్కడ ఉన్నాయి?

"కూకట్‌పల్లి సున్నం చెరువు భూమి వివాదం – ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హైడ్రా కమిషనర్‌కు సవాల్

కూకట్‌పల్లి సున్నం చెరువు 1310 ఎకరాల ప్రభుత్వ భూమి వివాదం: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హైడ్రా కమిషనర్‌కు సవాల్ – భూమి ఎక్కడ ఉందో బహిర్గతం చేయాలని డిమాండ్

జూబ్లీహిల్స్ లో భారీ అగ్నిప్రమాదం: దగ్ధమైన మంగళ గౌరీ షాపింగ్ మాల్

జూబ్లీహిల్స్ మంగళ గౌరీ షాపింగ్ మాల్ అగ్నిప్రమాద దృశ్యం

జూబ్లీహిల్స్ లోని మంగళ గౌరీ షాపింగ్ మాల్ లో గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది మూడు ఫైర్ టెండర్లతో మంటలను అదుపు చేస్తున్న సిబ్బంది ఆస్తి నష్టం భారీగా ఉండే అవకాశం ఉంది

పోలీస్ కొలువుల రాతపరీక్షకు ముహూర్తం ఖరారు: నేటి నుంచే హాల్‌టికెట్ల డౌన్‌లోడ్

తెలంగాణ పోలీస్ ఎఫ్ఎస్ఎల్ రిక్రూట్‌మెంట్ పరీక్షల సమాచారం

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) ఎఫ్ఎస్ఎల్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 5 నుంచి 7 వరకు జరిగే ఈ పరీక్షల నిబంధనలు మరియు హాల్‌టికెట్ డౌన్‌లోడ్ వివరాలు.

ఉద్యోగ, పెన్షనర్ల దశాబ్దాల కల నెరవేర్చిన రేవంత్ సర్కార్: సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన జేఏసీ నాయకులు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలుపుతున్న తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు.

ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత చికిత్స మరియు భారీ ప్రమాద బీమా సౌకర్యం కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు వెల్లువెత్తుతున్నాయి.

​రూ. 56 లక్షలతో చెక్కేసిన డ్రైవర్.. విమానమెక్కబోతుండగా పోలీసులు ఏం చేశారో తెలుసా?

గచ్చిబౌలి క్యాష్ వ్యాన్ దొంగతనం కేసులో అరెస్టయిన నిందితుడు మరియు పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు.

గచ్చిబౌలిలో ఏటీఎం క్యాష్ వ్యాన్ నుండి రూ. 56 లక్షలతో పరారైన డ్రైవర్‌ను శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వద్ద పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుడి నుండి రూ. 34.90 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

దేవాదుల భూసేకరణకు రూ: 600 కోట్లు: జూన్ 2 లోపు నిధులు మంజూరు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి

దేవాదుల పంప్ హౌస్‌ను పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మరియు మంత్రులు

ములుగు జిల్లాలో దేవాదుల పంప్ హౌస్‌ను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: జూన్ 2 లోపు భూసేకరణకు రూ: 600 కోట్లు మంజూరు చేస్తామని వెల్లడి: రాష్ట్రంలోని ప్రాజెక్టుల కోసం ప్రత్యేక కార్పస్ ఫండ్ ఏర్పాటుకు నిర్ణయం