Nalgonda : రైతన్నకు సాగు భరోసా: సబ్సిడీపై మినీ ట్రాక్టర్ల పంపిణీ.. కలెక్టర్ చంద్రశేఖర్ కీలక పిలుపు
నల్గొండలో ఉద్యాన రైతులకు మినీ ట్రాక్టర్లు, కూరగాయల కిట్లు సబ్సిడీతో పంపిణీ. సోనాలికా బాగ్బాన్ ట్రాక్టర్తో సాగు సులభం, ఖర్చు తగ్గుతుంది.
నల్గొండలో ఉద్యాన రైతులకు మినీ ట్రాక్టర్లు, కూరగాయల కిట్లు సబ్సిడీతో పంపిణీ. సోనాలికా బాగ్బాన్ ట్రాక్టర్తో సాగు సులభం, ఖర్చు తగ్గుతుంది.
హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని నీరా కేఫ్ మరియు అనుబంధ కమర్షియల్ షాపుల లీజుకు సంబంధించిన టెండర్ దాఖలు గడువును తెలంగాణ గౌడ కార్పొరేషన్ పొడిగించింది. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 25.
తెలంగాణ లాసెట్ 2026, పీజీఎల్ సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల! ఉస్మానియా యూనివర్శిటీ ఆధ్వర్యంలో 3 & 5 ఏళ్ల LLB, LLM కోర్సులకు అప్లై చేయవచ్చు. ఏప్రిల్ 1 వరకు గడువు, మే 18న పరీక్షలు.
దూలపల్లి డివిజన్ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి జాతరలో బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులతో ముచ్చటించారు.
రాష్ట్రంలో హైడ్రా కూల్చివేతలు మరియు బఫర్ జోన్ నిబంధనల అమలుపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. నిబంధనలు సామాన్యులకేనా, అధికార పార్టీ నేతలకు వర్తించవా అని ఆయన నిలదీశారు.
తెలంగాణ రాజకీయాల్లో మూసీ ప్రక్షాళన అంశం మరోసారి హీటెక్కింది. ప్రభుత్వం చేపడుతున్న కూల్చివేతలు మరియు సర్వేలపై బీఆర్ఎస్ నేత కవిత శాటిలైట్ మ్యాపుల ఆధారంగా ప్రశ్నల వర్షం కురిపించారు.
ఆదిత్య బిల్డర్స్ నిర్మాణాలపై మాజీ ఎమ్మెల్సీ కవిత చేస్తున్న విమర్శలను హైడ్రా ఖండించింది. మూసీ నది గర్భంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయన్న సందేహాల నివృత్తి కోసం తహశీల్దార్కు లేఖ రాశామని, నివేదిక వచ్చాక వాస్తవాలు వెలుగులోకి వస్తాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు.
కూకట్పల్లి నియోజకవర్గంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) దూకుడు పెంచింది. భరత్ నగర్లో జెండా ఆవిష్కరించిన తీన్మార్ మల్లన్న, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.
హైదరాబాద్ ఇందిరా పార్క్లో 3797 మంది గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ల (VRA) భారీ ధర్నా కొనసాగుతోంది. GO 81 & 85 ప్రకారం రెగ్యులరైజేషన్, నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న మద్దతు తెలిపారు. “గ్రామాల జీవనాడి”లకు ఉద్యోగాలు ఇవ్వకపోతే పోరాటం తీవ్రం అని హెచ్చరించారు.
మల్లంపేట్లో మైనారిటీ సమాజం నిర్వహించిన ఇఫ్తార్ విందులో బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ పాల్గొన్నారు. రంజాన్ పవిత్రతను కొనియాడుతూ మతసామరస్యానికి ప్రతీకగా ఈ కార్యక్రమం నిలిచిందని తెలిపారు.
హైదరాబాద్లో ప్రేమికురాలికి బలవంతంగా HIV రక్తం ఇంజెక్షన్ ఇచ్చిన యువకుడు అరెస్ట్. పెళ్లి నిరాకరణతో పగ తీర్చుకున్న దారుణ ఘటనపై పోలీస్ దర్యాప్తు. మహిళల సేఫ్టీపై ఆందోళన!
మాజీ వరంగల్ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులు. మార్చి 6, 2026 నియామకం తర్వాత మహిళల సమస్యలపై బలమైన పోరాటాలు ఆశిస్తున్నారు.