Deputy CM Pawan Kalyan : పిఠాపురం టెన్త్ టాపర్లకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన అద్భుతమైన ఆఫర్
పిఠాపురం నియోజకవర్గంలో టెన్త్ పరీక్షలలో అత్యుత్తమ మార్కులు సాధించిన పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గొప్ప మనసు చాటుకున్నారు.
పిఠాపురం నియోజకవర్గంలో టెన్త్ పరీక్షలలో అత్యుత్తమ మార్కులు సాధించిన పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గొప్ప మనసు చాటుకున్నారు.
ఏపీ హైకోర్టు చరిత్రలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. హైకోర్టు తొలి మహిళా చీఫ్ జస్టిస్గా జస్టిస్ లీసా గిల్ బాధ్యతలు చేపట్టనున్నారు.
శ్రీకాకుళం జిల్లా ప్రజల 75 ఏళ్ల కల నెరవేరింది. తిరుపతికి నేరుగా హమ్సఫర్ ఎక్స్ప్రెస్ రైలు సేవలను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు.
ఏపీ పంచాయతీరాజ్ శాఖకు 5 జాతీయ పురస్కారాలు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో దేశంలోనే అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్.
మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్ ప్రమాదంలో 10-12 మంది మృతి చెందారు. CM చంద్రబాబు సహాయక చర్యలకు ఆదేశించారు.
ఫేక్ వాట్సాప్ లింక్ ద్వారా రూ. 12 లక్షలు పోగొట్టుకున్న జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాల వెనుక అసలు నిజం ఇది.
2026 ప్రారంభంలోనే తెలుగు రాష్ట్రాల్లో అగ్నిప్రమాదాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. తెలంగాణలో ఆర్టీఐ డేటా ప్రకారం 57% పెరిగిన ప్రమాదాలు. సమ్మర్ హీట్ మరియు భద్రతా లోపాలపై సూర్య న్యూస్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్