AP New Map 2026: 28 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ కొత్త మ్యాప్ విడుదల: అమరావతే ఏకైక రాజధాని
ఏపీ ప్రభుత్వం 28 జిల్లాలతో కొత్త మ్యాప్ను విడుదల చేసింది. మార్కాపురం, పోలవరం కొత్త జిల్లాలుగా అవతరించగా, అమరావతిని ఏకైక రాజధానిగా ఖరారు చేశారు.
ఏపీ ప్రభుత్వం 28 జిల్లాలతో కొత్త మ్యాప్ను విడుదల చేసింది. మార్కాపురం, పోలవరం కొత్త జిల్లాలుగా అవతరించగా, అమరావతిని ఏకైక రాజధానిగా ఖరారు చేశారు.
విశాఖపట్నంలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ నేవీ ఉద్యోగి తన ప్రియురాలిని హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్లో దాచాడు. పక్కా స్కెచ్ తో జరిగిన ఈ భయంకరమైన క్రైమ్ కు సంబంధించిన పూర్తి వాస్తవాలు చదవండి.
మహిళా సమస్యల పరిష్కారం సమాజ బాధ్యత అని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ శైలజా రాయపాటి అన్నారు. కమిషన్తో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చిన GIO ఎన్జీవో ప్రతినిధులను ఆమె అభినందించారు.