Fact Check : సోషల్ మీడియాలో ‘హ్యూమన్ రైట్స్’ ప్రకటనలు.. నమ్మవచ్చా?
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ సంస్థ కాదని, ఇది కేవలం ఒక ప్రైవేట్ ఎన్జీవో మాత్రమేనని సూర్య న్యూస్ దర్యాప్తులో తేలింది.
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ సంస్థ కాదని, ఇది కేవలం ఒక ప్రైవేట్ ఎన్జీవో మాత్రమేనని సూర్య న్యూస్ దర్యాప్తులో తేలింది.
దేశంలో యుద్ధ లాక్డౌన్ విధిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నోటీసు తీవ్ర కలకలం రేపింది. ప్రజలు పెట్రోల్ బంకుల వద్దకు పరుగులు తీస్తున్నారు. అసలు ఆ నోటీసు వెనుక ఉన్న షాకింగ్ నిజం ఇదీ.