CM Revanth Reddy : భాగ్యనగరంలో దొడ్డి కొమురయ్య జయంతి ఉత్సవాలు.. రవీంద్రభారతికి తరలిరండి!
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య 99వ జయంతి వేడుకలను ప్రభుత్వం ఏప్రిల్ 3న రవీంద్రభారతిలో అధికారికంగా నిర్వహిస్తోంది.
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య 99వ జయంతి వేడుకలను ప్రభుత్వం ఏప్రిల్ 3న రవీంద్రభారతిలో అధికారికంగా నిర్వహిస్తోంది.
హైదరాబాద్ హైటెక్స్లో అట్టహాసంగా జరిగిన గద్దర్ అవార్డుల వేడుకలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నను ‘మా ఊరి కోడలు’ అని సంబోధించి సీఎం రేవంత్ రెడ్డి అందరినీ ఆశ్చర్యపరిచారు.