రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డికి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకుల శుభాకాంక్షలు
రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి, సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి కలిసి సత్కరించారు.
రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి, సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి కలిసి సత్కరించారు.
వాసవి క్లబ్ మరియు నల్లమల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరగనున్న మహిళా దినోత్సవ వేడుకలకు కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. నిర్వాహకులు ఆయనను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.