Warangal : కేఎంసీలో ర్యాగింగ్ కలకలం.. ఏడుగురు సీనియర్ విద్యార్థులపై వేటు!
వరంగల్ KMCలో ర్యాగింగ్ భూతం మళ్ళీ పడగ విప్పింది. జూనియర్లను హాస్టల్ టెర్రస్ పై నిలబెట్టి వేధించిన ఏడుగురు సీనియర్లను కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసింది.
వరంగల్ KMCలో ర్యాగింగ్ భూతం మళ్ళీ పడగ విప్పింది. జూనియర్లను హాస్టల్ టెర్రస్ పై నిలబెట్టి వేధించిన ఏడుగురు సీనియర్లను కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసింది.
జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీలో వీధికుక్క మృతదేహాన్ని పీక్కుతిన్న అమానవీయ ఘటన కలకలం సృష్టించింది. అధికారుల నిర్లక్ష్యంపై ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేయగా, విచారణ అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ సహా నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.