Skip to content

Tanikella Bharani : నేను రాముణ్ణి చూడలేదు, కృష్ణుణ్ణి చూడలేదు, ఆదిశంకరుల్ని చూడలేదు, వివేకానందుణ్ణి చూడలేదు. కానీ….

Tanikella Bharani greeting Prime Minister Narendra Modi at the airport.

ప్రధాని మోదీని కలిసిన నటుడు తనికెళ్ల భరణి ఒక ఆసక్తికర పోస్ట్ చేశారు. రాముడు, కృష్ణుడు, వివేకానందుడి అంశలను మోదీలో చూశానంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు.