CM Revanth Reddy : ట్రెజరీలతో పనిలేకుండా నేరుగా పంచాయతీల ఖాతాల్లోకే నిధులు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
పంచాయతీలకు వచ్చే ఆదాయం నేరుగా వాటి స్థానిక ఖాతాల్లోనే జమ అయ్యేలా తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
పంచాయతీలకు వచ్చే ఆదాయం నేరుగా వాటి స్థానిక ఖాతాల్లోనే జమ అయ్యేలా తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ ఇందిరా పార్క్లో 3797 మంది గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ల (VRA) భారీ ధర్నా కొనసాగుతోంది. GO 81 & 85 ప్రకారం రెగ్యులరైజేషన్, నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న మద్దతు తెలిపారు. “గ్రామాల జీవనాడి”లకు ఉద్యోగాలు ఇవ్వకపోతే పోరాటం తీవ్రం అని హెచ్చరించారు.