Telangana Govt Jobs : విద్యాశాఖలో భారీగా కొలువుల భర్తీ.. నివేదికలో వెల్లడి
తెలంగాణలో విద్యా వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం రికార్డు స్థాయిలో 12,746 విద్యాశాఖ పోస్టులను భర్తీ చేసింది.
తెలంగాణలో విద్యా వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం రికార్డు స్థాయిలో 12,746 విద్యాశాఖ పోస్టులను భర్తీ చేసింది.
రాజేంద్ర ప్రసాద్ 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని గుర్తు చేస్తూ పద్మశ్రీ వచ్చినందుకు చిరంజీవి అభినందనలు తెలిపారు.
చింతల్, సూర్య న్యూస్: భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ‘వందేమాతరం’ (Vande Mataram) నినాదం ప్రజల్లో ధైర్యాన్ని, ఐక్యతను నింపిన ఒక గొప్ప శక్తి అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) జిల్లా ప్రచారక్ సందీప్ (Sandeep) పేర్కొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) మేడ్చల్ జిల్లా చింతల్…
తెలంగాణ జాగృతి ఇక రాజకీయ పార్టీగా మారనుంది. ఏప్రిల్ 25న మునీరాబాద్ లో పార్టీ జెండా, అజెండాను ప్రకటిస్తామని కల్వకుంట్ల కవిత వెల్లడించారు.
హైదరాబాద్, సూర్య న్యూస్: తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) సరికొత్త ఆధ్యాత్మిక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. గండిపేట మండలంలోని మంచిరేవుల వద్ద మూసీ నది (Musi River) ఒడ్డున భారీ ఓంకారేశ్వర గుడి నిర్మాణాన్ని చేపట్టనుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)…
రామ్ చరణ్ తన 41వ పుట్టినరోజు మరియు శ్రీరామనవమి సందర్భంగా అయ్యప్ప స్వామి దీక్షను విరమించి, చిరంజీవి ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
‘పెద్ది’ సినిమా షూటింగ్లో రామ్ చరణ్ కంటికి గాయమైంది. కుట్లు పడినా సరే పుట్టినరోజు నాడు షూటింగ్లో పాల్గొని అభిమానులను పలకరించారు.
తెలంగాణలో అత్యవసర సేవల కోసం ఉపయోగిస్తున్న డయల్ 100 ఐవీఆర్ఎస్ విధానంపై టీజీఐసీసీసీ డైరెక్టర్ స్పష్టతనిచ్చారు. 98.7 శాతం స్పామ్ కాల్స్ వస్తుండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నెవా ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఒక ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. తన బావలు చిరంజీవి, నాగబాబులతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
టెహ్రాన్, సూర్య న్యూస్, వెబ్ డెస్క్ :ఇరాన్ (Iran) తో అమెరికా (USA), ఇజ్రాయెల్ (Israel) యుద్ధం కొనసాగుతున్న వేళ అంతర్జాతీయ వాణిజ్యం విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్ (India) తో పాటు మరో నాలుగు మిత్ర దేశాలకు ఇరాన్ భారీ ఊరటనిచ్చింది. వ్యూహాత్మకమైన హోర్ముజ్…
హైదరాబాద్లో పెట్రోల్ కోసం వాహనదారుల అవస్థలు. రూమర్స్ నమ్మవద్దని అధికారుల హెచ్చరిక.
మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్ ప్రమాదంలో 10-12 మంది మృతి చెందారు. CM చంద్రబాబు సహాయక చర్యలకు ఆదేశించారు.