Chiranjeevi : నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి
రాజేంద్ర ప్రసాద్ 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని గుర్తు చేస్తూ పద్మశ్రీ వచ్చినందుకు చిరంజీవి అభినందనలు తెలిపారు.
రాజేంద్ర ప్రసాద్ 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని గుర్తు చేస్తూ పద్మశ్రీ వచ్చినందుకు చిరంజీవి అభినందనలు తెలిపారు.
అక్షయ్ ఖన్నా పుట్టినరోజు సందర్భంగా ‘మహాకాళి’ చిత్రం నుండి క్రేజీ అప్డేట్ ఇచ్చారు ప్రశాంత్ వర్మ. ఈ సినిమాలో ఆయన శుక్రాచార్య పాత్రలో నటిస్తున్నారు.
తెలంగాణ జాగృతి ఇక రాజకీయ పార్టీగా మారనుంది. ఏప్రిల్ 25న మునీరాబాద్ లో పార్టీ జెండా, అజెండాను ప్రకటిస్తామని కల్వకుంట్ల కవిత వెల్లడించారు.
హైదరాబాద్, సూర్య న్యూస్: తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) సరికొత్త ఆధ్యాత్మిక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. గండిపేట మండలంలోని మంచిరేవుల వద్ద మూసీ నది (Musi River) ఒడ్డున భారీ ఓంకారేశ్వర గుడి నిర్మాణాన్ని చేపట్టనుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)…
రామ్ చరణ్ తన 41వ పుట్టినరోజు మరియు శ్రీరామనవమి సందర్భంగా అయ్యప్ప స్వామి దీక్షను విరమించి, చిరంజీవి ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
‘పెద్ది’ సినిమా షూటింగ్లో రామ్ చరణ్ కంటికి గాయమైంది. కుట్లు పడినా సరే పుట్టినరోజు నాడు షూటింగ్లో పాల్గొని అభిమానులను పలకరించారు.
తెలంగాణలో అత్యవసర సేవల కోసం ఉపయోగిస్తున్న డయల్ 100 ఐవీఆర్ఎస్ విధానంపై టీజీఐసీసీసీ డైరెక్టర్ స్పష్టతనిచ్చారు. 98.7 శాతం స్పామ్ కాల్స్ వస్తుండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ.
టెహ్రాన్, సూర్య న్యూస్, వెబ్ డెస్క్ :ఇరాన్ (Iran) తో అమెరికా (USA), ఇజ్రాయెల్ (Israel) యుద్ధం కొనసాగుతున్న వేళ అంతర్జాతీయ వాణిజ్యం విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్ (India) తో పాటు మరో నాలుగు మిత్ర దేశాలకు ఇరాన్ భారీ ఊరటనిచ్చింది. వ్యూహాత్మకమైన హోర్ముజ్…
హైదరాబాద్లో పెట్రోల్ కోసం వాహనదారుల అవస్థలు. రూమర్స్ నమ్మవద్దని అధికారుల హెచ్చరిక.
ఫేక్ వాట్సాప్ లింక్ ద్వారా రూ. 12 లక్షలు పోగొట్టుకున్న జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాల వెనుక అసలు నిజం ఇది.
నిజాం కాలేజీలో ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా బాటనీ విభాగం ఆధ్వర్యంలో గెస్ట్ లెక్చర్ ఏర్పాటు చేశారు. సైంటిస్ట్ డాక్టర్ ఎస్.ఆర్.పి. పాండా ప్రసంగించనున్నారు.