Telangana 10th Results : విద్యార్థులకు అలర్ట్.. పదో తరగతి ఫలితాలు విడుదల! మీ మార్కులు ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది 95.15 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికలే మరోసారి సత్తా చాటారు.
తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది 95.15 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికలే మరోసారి సత్తా చాటారు.
తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్ నియామకం. మే 1వ తేదీన పూర్తిస్థాయి బాధ్యతల స్వీకరణ. పూర్తి వివరాలు సూర్య న్యూస్ లో.
నటి సితార పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాన్ని మరియు తన తండ్రి మరణం తర్వాత తీసుకున్న సుదీర్ఘ విరామం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
చనిపోయిన అక్క ఖాతాలోని రూ.20 వేల కోసం అధికారులు తిప్పించుకోవడంతో.. ఏకంగా సమాధి తవ్వి అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన తమ్ముడు.
అషురెడ్డిపై వస్తున్న 9.5 కోట్ల మోసం ఆరోపణల్లో నిజం లేదని, ఆ ఎన్ఆర్ఐకి అప్పటికే విడాకుల కేసు నడుస్తుందని ఆమె తండ్రి వెంకట కృష్ణారెడ్డి సంచలన విషయాలు బయటపెట్టారు.
తనపై వచ్చిన వ్యక్తిగత విమర్శలకు, ఫోన్లో చూసిన మెసేజ్లకు తన ఆటతీరుతోనే గట్టి సమాధానం చెప్పానని రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ తెలిపాడు.
తెలంగాణలో ప్రైవేట్ విద్యా దోపిడీపై తీన్మార్ మల్లన్న సమరశంఖం పూరించారు. ఇందిరా పార్క్ మహాధర్నాలో భారీగా పాల్గొన్న తల్లిదండ్రులు.
ఐపీఎల్ 2025 లో 35 బంతుల్లో, విజయ్ హజారే లో 36 బంతుల్లో, తాజాగా ఐపీఎల్ 2026 లో సన్ రైజర్స్ పై 36 బంతుల్లో సెంచరీ చేసి క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ.
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మెను విరమిస్తున్నట్లు జేఏసీ ప్రకటించింది. ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో శనివారం ఉదయం నుంచి బస్సులు యధావిధిగా నడవనున్నాయి.
మే మొదటి వారం నుంచి తెలంగాణలో సవరించిన భూముల రిజిస్ట్రేషన్ విలువలు అమలు కానున్నాయి. హిల్ట్ విధానం అమలుపై సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది.
రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. కీలక నేత రాఘవ్ చద్దా నేతృత్వంలో ఏడుగురు ఎంపీలు బీజేపీలో చేరారు.
ఏపీ హైకోర్టు చరిత్రలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. హైకోర్టు తొలి మహిళా చీఫ్ జస్టిస్గా జస్టిస్ లీసా గిల్ బాధ్యతలు చేపట్టనున్నారు.