‘ధురంధర్’ విలన్ ఇప్పుడు తెలుగులో ‘శుక్రాచార్యుడు’.. ప్రశాంత్ వర్మ సంచలన పోస్ట్ వైరల్!
అక్షయ్ ఖన్నా పుట్టినరోజు సందర్భంగా ‘మహాకాళి’ చిత్రం నుండి క్రేజీ అప్డేట్ ఇచ్చారు ప్రశాంత్ వర్మ. ఈ సినిమాలో ఆయన శుక్రాచార్య పాత్రలో నటిస్తున్నారు.
అక్షయ్ ఖన్నా పుట్టినరోజు సందర్భంగా ‘మహాకాళి’ చిత్రం నుండి క్రేజీ అప్డేట్ ఇచ్చారు ప్రశాంత్ వర్మ. ఈ సినిమాలో ఆయన శుక్రాచార్య పాత్రలో నటిస్తున్నారు.
టెహ్రాన్, సూర్య న్యూస్, వెబ్ డెస్క్ :ఇరాన్ (Iran) తో అమెరికా (USA), ఇజ్రాయెల్ (Israel) యుద్ధం కొనసాగుతున్న వేళ అంతర్జాతీయ వాణిజ్యం విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్ (India) తో పాటు మరో నాలుగు మిత్ర దేశాలకు ఇరాన్ భారీ ఊరటనిచ్చింది. వ్యూహాత్మకమైన హోర్ముజ్…
పశ్చిమ ఆసియాలో యుద్ధం (Iran War 2026) కారణంగా భారత్ 60% ఇంధన దిగుమతులు దెబ్బతినే అవకాశం ఉందని ప్రధాని మోడీ లోక్సభలో హెచ్చరించారు.
దేశంలోనే మొట్టమొదటి సారిగా సుప్రీంకోర్టు అనుమతించిన కారుణ్య మరణం (Passive Euthanasia) కేసులో హరీష్ రాణా (Harish Rana) మృతి చెందారు. 13 ఏళ్ల పాటు కోమాలో ఉన్న ఆయన ఎయిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
న్యూఢిల్లీ, సూర్య న్యూస్ : మత మార్పిడి (Religion Conversion) చేసుకుని హిందూ మతం నుంచి క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తులకు ఎస్సీ (SC) హోదా, హక్కులు మరియు అట్రాసిటీ చట్టం రక్షణ వర్తించవని సుప్రీంకోర్టు (Supreme Court of India) సంచలన తీర్పు వెలువరించింది. ఈ మేరకు ఏపీ హైకోర్టు (AP High Court) గతంలో ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది.
రణవీర్ సింగ్ మరియు ఆదిత్య ధర్ కాంబినేషన్ లో వచ్చిన ధురంధర్ 2 సినిమా భారతీయ సినిమా రూపురేఖలను మార్చేసిందని చెబుతూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
భారతీయ సినిమా పరిశ్రమలో ఒక సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయడానికి ఏళ్ల తరబడి సమయం తీసుకుంటున్న ప్రస్తుత తరుణంలో కేవలం వంద రోజుల వ్యవధిలోనే ధురంధర్ రెండు భాగాలను విడుదల చేసి ఆదిత్య ధర్ అందరినీ ఆశ్చర్యపరిచారు.
ధురంధర్ 2 కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న వేళ పాతతరం దర్శకులకు ఆదిత్య ధర్ ఒక పీడకల అంటూ రామ్ గోపాల్ వర్మ ఎక్స్ వేదికగా చేసిన తాజా ట్వీట్ సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
దేశ రక్షణ కోసం ఉగ్రవాదిగా మారి, శత్రువుల స్థావరాల్లోనే తిరుగుతూ సమాచారాన్ని సేకరించిన ఆ అజేయ వీరుడు మేజర్ మోహిత్ శర్మ వర్ధంతి నేడు. సరిగ్గా ఇదే రోజు (మార్చి 21, 2009) కశ్మీర్లోని కుప్వారాలో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లో వీరమరణం పొందారు. ఆయన సాహసోపేతమైన సాహసాలు ఇప్పుడు ‘ధురంధర్’ సినిమా ద్వారా మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
దేశవ్యాప్తంగా లక్షలాది మంది వృత్తిదారులకు ఉపాధి కల్పించేలా జాతీయ పామ్ బోర్డును ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామిని కలిసి నీరా పాలసీపై చర్చించారు.
చేతులు లేకున్నా కాళ్లతో బాణాలు సాధించిన షీటల్ దేవి – వరల్డ్ చాంపియన్, పారాలింపిక్ బ్రోన్జ్ విన్నర్! జమ్మూ కాశ్మీర్ నుంచి ప్రపంచ స్థాయి వరకు ఆమె స్ఫూర్తిదాయక జీవితం.
మిథాలీ రాజ్కు BCCI లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు! మహిళల క్రికెట్ దిగ్గజురాలికి నామన్ అవార్డ్స్ వేదికపై గౌరవం. రికార్డుల రారాణి మిథాలీ ఆనందం సోషల్ మీడియాలో వైరల్!