Tirupati – Srikakulam Train : తిరుపతికి నేరుగా రైలు.. శ్రీకాకుళం ప్రజల 75 ఏళ్ల కల సాకారం!
శ్రీకాకుళం జిల్లా ప్రజల 75 ఏళ్ల కల నెరవేరింది. తిరుపతికి నేరుగా హమ్సఫర్ ఎక్స్ప్రెస్ రైలు సేవలను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు.
శ్రీకాకుళం జిల్లా ప్రజల 75 ఏళ్ల కల నెరవేరింది. తిరుపతికి నేరుగా హమ్సఫర్ ఎక్స్ప్రెస్ రైలు సేవలను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు.
భారతీయ సంగీత దిగ్గజం ఆశా భోస్లే (92) ముంబైలో కన్నుమూశారు. ఆమె మృతితో సంగీత ప్రపంచంలో ఒక శకం ముగిసింది.
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ మెరుపు ఇన్నింగ్స్లతో బెంగళూరుపై రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మైనర్ను వివాహం చేసుకున్నారన్న ఆరోపణలపై కుంభమేళా ఫేమ్ మోనాలిసా భర్తపై మధ్యప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
అనంత్ అంబానీ తన 31వ పుట్టినరోజు సందర్భంగా వంతార యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. భారీ విరాళాలతో 57 లక్షల మందికి మేలు చేకూరనుంది.
వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్కు మూడు నెలల్లో భూమిపూజ చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఆదిలాబాద్, పెద్దపల్లి ప్రాజెక్టులపై కూడా క్లారిటీ ఇచ్చారు.
కేంద్ర సాయుధ బలగాల్లో ఉద్యోగం సాధించాలనుకునే వారికి సువర్ణావకాశం. SSBలో 1,420+ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 20 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
తండ్రీకొడుకుల మరణం వెనుక ఉన్న భయంకర నిజాలు మరియు వ్యవస్థను ఎదిరించిన ఒక మహిళా కానిస్టేబుల్ సాహసగాథ ఇది.
చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2026 పోరులో బెంగళూరు జట్టు చెన్నై పై 43 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది.
అహ్మదాబాద్ వేదికగా జరిగిన హై-స్కోరింగ్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై రాజస్థాన్ రాయల్స్ 6 పరుగుల తేడాతో విజయం నమోదు చేసింది. డ్రూవ్ జురెల్ 75 పరుగులతో మెరిశాడు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బీజేపీ అభ్యర్థుల జాబితాలో అన్నామలై పేరు లేకపోవడంపై వెల్లువెత్తిన వదంతులకు ఆయన చెక్ పెట్టారు.
గోవా షిప్యార్డ్ లిమిటెడ్ నుండి లేటెస్ట్ జాబ్ అలర్ట్. మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులకు బీటెక్ అర్హత ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతోంది.