రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డికి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకుల శుభాకాంక్షలు
రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి, సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి కలిసి సత్కరించారు.
రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి, సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి కలిసి సత్కరించారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సలీం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోన శ్రీశైలం గౌడ్, పున్నారెడ్డి పాల్గొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
వరంగల్ మహానగర పాలక సంస్థలో మేయర్ గుండు సుధారాణి నేతృత్వంలో బడ్జెట్ సన్నాహక సమావేశం జరిగింది. పక్కా ప్రణాళికతో బడ్జెట్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడి వివాహం శంషాబాద్లో వైభవంగా జరిగింది. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ స్వయంగా విచ్చేసి నూతన వధూవరులను దీవించారు.
మేడ్చల్ జిల్లా ఫిషరీష్ కార్పొరేషన్ చైర్మన్ మన్నె రాజు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో జరిగిన ఈ చేరికతో కుత్బుల్లాపూర్ కాంగ్రెస్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
నిజాంపేట్ ప్రగతి నగర్ కేజీఆర్ కన్వెన్షన్ సమీపంలో జరిగిన అగ్నిప్రమాద బాధితులను మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మరియు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతి వార్త అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది, భారత్లోని షియా కమ్యూనిటీలో వ్యక్తమవుతున్న ఆగ్రహావేశాలు మరియు రాజకీయ పరిణామాలపై ప్రత్యేక కథనం
నియోజకవర్గ సమస్యలపై కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద్కు పలువురు వినతి పత్రాలు అందజేశారు. సమస్యలను పరిష్కరించాలని కోరారు.
మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఎంతో అవసరమని, ఎస్పీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు భవిష్యత్తులో పూర్తి స్థాయిలో అండగా ఉంటామని కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పునారెడ్డి స్పష్టం చేశారు
మసీదుబండలోని కుడికుంట చెరువు సుందరీకరణ పనులు పూర్తి కావడంతో ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఆదివారం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును సాహే ఎన్జీవో మరియు ఇన్ఫోసిస్ సంయుక్తంగా చేపట్టాయి.
పరీక్షల సమయంలో ఒత్తిడిని జయించాలని విద్యార్థులకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. సొంత నిధులతో విద్యార్థులకు మోటివేషనల్ క్లాసులు మరియు ఎగ్జామ్ కిట్ల పంపిణీ.
తెలంగాణ సంస్కృతి మరియు కళలకు ప్రాచుర్యం కల్పించే లక్ష్యంతో టీజీ ఆర్టీసీ దేశంలోనే మొదటిసారిగా “GI ఆన్ వీల్స్” కార్యక్రమాన్ని చేపట్టింది. ఎంజీబీఎస్ వేదికగా 6 జిల్లాలకు 6 ప్రత్యేక బస్సులను గవర్నర్ ప్రారంభించారు.