|  
FLASH NEWS
KTR on Farmers Protest: సీఎం రేవంత్ సొంత ఊళ్లో రైతుల నిరసన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!  •  BRS Fake Account: సీఎం రేవంత్ చదివిన పోస్ట్‌పై సైబర్ క్రైమ్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు  •  AP CM Chandrababu : మద్యం, ఇసుక అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు.. అధికారులకు సీఎం వార్నింగ్  •  Botsa Satyanarayana Cry: చీపురుపల్లిలో బోరుమన్న బొత్స సత్యనారాయణ.. కార్యకర్తల ముందే భావోద్వేగం!  •  Bank Strike: వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్.. ఎందుకో మీరే తెలుసుకోండి..  • 
Skip to content

Komatireddy Rajagopal Reddy : ఇల్లు కట్టాలంటే 15 లక్షలు.. ఇందిరమ్మ ఇళ్ల సాయం పెంచాలి!

హైదరాబాద్, సూర్యా న్యూస్. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇస్తున్న రూ. 5 లక్షల ఆర్థిక సాయం ఏమాత్రం సరిపోవడం లేదని, ఆ మొత్తాన్ని పెంచే అంశాన్ని పరిశీలించాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం నిర్మాణ ఖర్చులు భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో పేదలకు ఇళ్లు కట్టుకోవడం కష్టంగా మారిందని ఆయన వివరించారు.

ఇంటి నిర్మాణం కోసం కేవలం మేస్త్రీలకే రూ. 3 నుంచి 4 లక్షలు తీసుకుంటున్నారని, మెటీరియల్ ధరలు కూడా పెరగడంతో ఒక ఇల్లు పూర్తి కావాలంటే రూ. 10 నుంచి 15 లక్షల వరకు ఖర్చవుతోందని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఆటోలు, ట్రాక్టర్లు ఉన్నాయనే కారణంతో కొందరు నిరుపేదలను ఈ పథకానికి ఎంపిక చేయలేదని, అలాంటి నిబంధనలను తక్షణమే సడలించి పేదలకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp