Hyderabad News : చర్లపల్లి సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. భర్త సంచలన ఆరోపణలు!
చర్లపల్లి ఆత్మహత్య కేసులో భర్త సురేందర్ రెడ్డి సంచలన ఫిర్యాదు చేశారు. ఆస్తి వివాదమే తన భార్యాపిల్లల మరణానికి కారణమని ఆరోపించారు.
చర్లపల్లి ఆత్మహత్య కేసులో భర్త సురేందర్ రెడ్డి సంచలన ఫిర్యాదు చేశారు. ఆస్తి వివాదమే తన భార్యాపిల్లల మరణానికి కారణమని ఆరోపించారు.
తెలంగాణ ఇంటర్ ఫలితాలలో గురుకులాలు సంచలన విజయం సాధించాయి, ప్రభుత్వ కళాశాలల్లోనూ పెరిగిన ఉత్తీర్ణత శాతం.
విద్యారంగంలో వస్తున్న డిజిటల్, ఏఐ మార్పులపై బెంగళూరులో జరిగిన జాతీయ సదస్సులో కీలక విషయాలు వెల్లడయ్యాయి.
భారతీయ సంగీత దిగ్గజం ఆశా భోస్లే (92) ముంబైలో కన్నుమూశారు. ఆమె మృతితో సంగీత ప్రపంచంలో ఒక శకం ముగిసింది.
ప్రముఖ సింగర్ మంగ్లీపై రూ.10 కోట్ల మైక్రో ఫైనాన్స్ మోసం ఆరోపణలు వస్తున్నాయి. పంజాగుట్టలో కేసు నమోదు కాగా, ఆమె నార్సింగిలో కౌంటర్ ఫిర్యాదు చేశారు.
వరంగల్ KMCలో ర్యాగింగ్ భూతం మళ్ళీ పడగ విప్పింది. జూనియర్లను హాస్టల్ టెర్రస్ పై నిలబెట్టి వేధించిన ఏడుగురు సీనియర్లను కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసింది.
నగరంలో పెరుగుతున్న సైబర్ మోసాలను అడ్డుకునేందుకు గోషామహల్, టోలిచౌకి పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో స్టేట్ లెవెల్ కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. బీఆర్ఎస్ నేత శంభీపూర్ కృష్ణ క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో సామాజిక సాధికారత వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా ‘ఫూలే’ సినిమా ప్రీవ్యూను ప్రదర్శించారు.
అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఓపెన్ వర్సిటీలో సామాజిక సాధికారత వారోత్సవాలు. గవర్నర్ చేతుల మీదుగా AI ల్యాబ్స్ మరియు BRAOU 2.0 ప్రారంభం.
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ మెరుపు ఇన్నింగ్స్లతో బెంగళూరుపై రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మైనర్ను వివాహం చేసుకున్నారన్న ఆరోపణలపై కుంభమేళా ఫేమ్ మోనాలిసా భర్తపై మధ్యప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు.