Supreme Court of India : ఇద్దరు లేడీ ఆఫీసర్ల ఫైటింగ్.. ఎట్టకేలకు సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం!
ఐఏఎస్ రోహిణి సింధూరి, ఐపీఎస్ రూప దివాకర్ ల పరువు నష్టం కేసులో సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా కీలక వ్యాఖ్యలు చేస్తూ రిటైర్డ్ జస్టిస్ కురియన్ జోసెఫ్ ను మధ్యవర్తిగా నియమించింది.
