AP New Map 2026: 28 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ కొత్త మ్యాప్ విడుదల: అమరావతే ఏకైక రాజధాని
ఏపీ ప్రభుత్వం 28 జిల్లాలతో కొత్త మ్యాప్ను విడుదల చేసింది. మార్కాపురం, పోలవరం కొత్త జిల్లాలుగా అవతరించగా, అమరావతిని ఏకైక రాజధానిగా ఖరారు చేశారు.
ఏపీ ప్రభుత్వం 28 జిల్లాలతో కొత్త మ్యాప్ను విడుదల చేసింది. మార్కాపురం, పోలవరం కొత్త జిల్లాలుగా అవతరించగా, అమరావతిని ఏకైక రాజధానిగా ఖరారు చేశారు.
మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్ ప్రమాదంలో 10-12 మంది మృతి చెందారు. CM చంద్రబాబు సహాయక చర్యలకు ఆదేశించారు.