PM Narendra Modi : మహిళల కలలను విపక్షాలు ఛిద్రం చేశాయి.. దేశ మహిళా లోకానికి ప్రధాని మోడీ క్షమాపణలు
మహిళా రిజర్వేషన్ల బిల్లును విపక్షాలు అడ్డుకోవడం భ్రూణహత్యతో సమానమని ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు చేశారు.
మహిళా రిజర్వేషన్ల బిల్లును విపక్షాలు అడ్డుకోవడం భ్రూణహత్యతో సమానమని ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు చేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ అంశాలపై ప్రతిపక్షాల ఆందోళనల మధ్య ప్రధాని మోదీ లోక్సభలో స్పష్టత ఇచ్చారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా భారత ప్రభుత్వం సముద్రయాన రంగంలో కీలక మార్పులు తీసుకొస్తోంది. దీనదయాళ్, పారాదీప్ తో పాటు పలు పోర్టులను గ్రీన్ హైడ్రోజన్ హబ్లుగా మారుస్తూ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.
మార్చి 31 డెడ్ లైన్ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో కీలక ప్రకటన చేశారు. దేశం నక్సల్స్ ముప్పు నుంచి విముక్తి పొందిందని, ఈ ఘనత భద్రతా బలగాలకే దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు.