Cyber Crime Awareness : సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్త.. హైదరాబాద్ పోలీసుల వినూత్న ప్రచారం!
నగరంలో పెరుగుతున్న సైబర్ మోసాలను అడ్డుకునేందుకు గోషామహల్, టోలిచౌకి పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
నగరంలో పెరుగుతున్న సైబర్ మోసాలను అడ్డుకునేందుకు గోషామహల్, టోలిచౌకి పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
తండ్రీకొడుకుల మరణం వెనుక ఉన్న భయంకర నిజాలు మరియు వ్యవస్థను ఎదిరించిన ఒక మహిళా కానిస్టేబుల్ సాహసగాథ ఇది.
మర్చంట్ నేవీ ‘కెప్టెన్’ అశోక్ ఖారత్ ఎలా ఆధ్యాత్మిక ముసుగులో కీచకుడిగా మారాడు? అతనికి ఉన్న రాజకీయ బలమేమిటి? 58 వీడియోల వెనుక ఉన్న అసలు రహస్యాలు ఇక్కడ చదవండి.
పట్టణంలోని శ్రీ సాయి బాలాజీ టవర్స్లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు.
నగరంలో కుళ్ళిన మాంసం కలకలం. మంగళ్హాట్లో 14 వేల కేజీల పాడైపోయిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు. హోటళ్లకు సరఫరా చేస్తున్న ముఠా గుట్టురట్టు.
కర్నూలులో దారుణం చోటుచేసుకుంది. రోజూ ఆటోలో స్కూల్ కు వెళ్లే 14 ఏళ్ల బాలికను ఇద్దరు డ్రైవర్లు బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ బాలిక ప్రభుత్వ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనివ్వడంతో ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
విశాఖపట్నంలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ నేవీ ఉద్యోగి తన ప్రియురాలిని హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్లో దాచాడు. పక్కా స్కెచ్ తో జరిగిన ఈ భయంకరమైన క్రైమ్ కు సంబంధించిన పూర్తి వాస్తవాలు చదవండి.
స్వీడన్లో అత్యంత దారుణమైన లైంగిక దుర్వినియోగం కేసు వెలుగులోకి వచ్చింది. 62 ఏళ్ల వయసున్న భర్త ఆన్లైన్లో యాడ్స్ ఇచ్చి, తన సొంత భార్యను సుమారు 120 మందికి అమ్మి బలవంతంగా వేశ్యావృత్తి చేయించాడు.
మంగ్లీ ఇంట్లో 150 కోట్ల నగదు దొరికిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు, ఈ భారీ నగదు రమావత్ మధు చిట్ ఫండ్ కుంభకోణానికి సంబంధించినదని ఫ్యాక్ట్ చెక్ ద్వారా స్పష్టమైంది.
భాగ్యనగరంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ పనీర్ మాఫియాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. కెమికల్స్తో తయారు చేస్తున్న 3 వేల కిలోల పనీర్ను సీజ్ చేశారు.
హైదరాబాద్లో ప్రేమికురాలికి బలవంతంగా HIV రక్తం ఇంజెక్షన్ ఇచ్చిన యువకుడు అరెస్ట్. పెళ్లి నిరాకరణతో పగ తీర్చుకున్న దారుణ ఘటనపై పోలీస్ దర్యాప్తు. మహిళల సేఫ్టీపై ఆందోళన!