CM Revanth Reddy : ట్రెజరీలతో పనిలేకుండా నేరుగా పంచాయతీల ఖాతాల్లోకే నిధులు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
పంచాయతీలకు వచ్చే ఆదాయం నేరుగా వాటి స్థానిక ఖాతాల్లోనే జమ అయ్యేలా తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
పంచాయతీలకు వచ్చే ఆదాయం నేరుగా వాటి స్థానిక ఖాతాల్లోనే జమ అయ్యేలా తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ విద్యా రంగంలో భారీ సంచలనం చోటుచేసుకుంది. రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తన పదవికి ఆకస్మికంగా రాజీనామా చేశారు. పదవీకాలం మరో 4 నెలలు ఉండగానే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్న తరుణంలో విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్ పంపిణీ మరియు డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ కార్యక్రమాలను ప్రారంభించేందుకు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ ను ఆహ్వానించారు.
తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పేరుతో కల్వకుంట్ల కవిత కొత్త పార్టీని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణను సుస్థిర అభివృద్ధి పథంలో నడిపించేందుకు గ్రీన్ బిల్డింగ్ (Green Building) ప్రాజెక్టులు అవసరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మే 2026లో జరిగే ఐజిబిసి గ్రీన్ ప్రాపర్టీ షో వివరాలు ఇక్కడ చూడండి.
అదిలాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు. రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.
హైదరాబాద్ను క్రీడల హబ్గా మార్చే దిశగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. గచ్చీబౌలి స్టేడియం అభివృద్ధికి జూన్ 2న శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు.
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య 99వ జయంతి వేడుకలను ప్రభుత్వం ఏప్రిల్ 3న రవీంద్రభారతిలో అధికారికంగా నిర్వహిస్తోంది.
ప్రాణదాత ట్యాంక్ బండ్ శివ కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి భారీ ఆర్థిక సాయం, కుమారుడికి ఉద్యోగం మరియు డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేశారు.
Telangana assembly passes Advocates Protection Bill; TPCC Legal Cell welcomes the move.
తెలంగాణలో హైడ్రా, ఈగల్ తరహాలోనే మరో ప్రత్యేక వ్యవస్థను తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఆ మాఫియా ఆటకట్టించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
పటాన్ చెరులోని ఇక్రిశాట్ సంస్థను అమెరికా ప్రభుత్వ సంస్థగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనడంపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కనీస వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడి రాష్ట్ర పరువు తీయకండి అని ఆయన చురకలు అంటించారు.