Bandi Bhagirath : బండి భగీరథ్ ఐఫోన్ లో దాగిన సీక్రెట్స్ ఏంటి? ఆ 14 మంది యూట్యూబర్లకు చిక్కులు తప్పవా?
పోక్సో కేసులో అరెస్టైన బండి సాయి భగీరథ్ ఐఫోన్ను పోలీసులు ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. కస్టడీ పిటిషన్ తో పాటు యూట్యూబర్లపై నమోదైన కేసుల వివరాలు.
పోక్సో కేసులో అరెస్టైన బండి సాయి భగీరథ్ ఐఫోన్ను పోలీసులు ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. కస్టడీ పిటిషన్ తో పాటు యూట్యూబర్లపై నమోదైన కేసుల వివరాలు.
తొమ్మిది రోజుల ఉత్కంఠకు తెరపడింది. మైనర్ బాలికపై వేధింపుల కేసులో కేంద్ర మంత్రి కుమారుడు బండి భగీరథ్ ను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుని చర్లపల్లి జైలుకు తరలించారు.
బండి సంజయ్ కుమారుడి పోక్సో కేసు వ్యవహారంలో ఆయన పేరును వాడుతూ చేస్తున్న ప్రచారాన్ని నిలిపివేయాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) వేదికగా జరిగిన విద్యా వారోత్సవాలలో రాష్ట్ర మాజీ డీజీపీ శివధర్ రెడ్డి పాల్గొని విద్యార్థులకు క్రీడల ఆవశ్యకతను వివరించారు.
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పది రోజుల పాటు సామాజిక సాధికార ఉత్సవాలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
తెలంగాణలో హైడ్రా, ఈగల్ తరహాలోనే మరో ప్రత్యేక వ్యవస్థను తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఆ మాఫియా ఆటకట్టించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
తెలంగాణలో విద్యా వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం రికార్డు స్థాయిలో 12,746 విద్యాశాఖ పోస్టులను భర్తీ చేసింది.
తెలంగాణ మైనార్టీ గురుకులాల్లో (TMR Schools) 2026-27 అడ్మిషన్ల సందడి మొదలైంది. 5వ తరగతి కొత్త సీట్లు, 6-8 తరగతుల బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి మార్చి 31 వరకు గడువు ఇచ్చారు.
హైదరాబాద్ రూపురేఖలు మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ బ్లూప్రింట్ సిద్ధం చేసిందని మరియు మెట్రో విస్తరణతో పాటు మూసీ రివర్ డెవలప్మెంట్ ద్వారా నగరాన్ని గ్లోబల్ సిటీగా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అసెంబ్లీలో స్పష్టం చేశారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రైతులకు భారీ ఊరటనిచ్చారు. మార్చి 22న రైతు భరోసా నిధులు జమ చేయడంతో పాటు, ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సాదా బైనామా సమస్యలను పరిష్కరిస్తామని ప్రకటించారు.
రాష్ట్రంలో హైడ్రా కూల్చివేతలు మరియు బఫర్ జోన్ నిబంధనల అమలుపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. నిబంధనలు సామాన్యులకేనా, అధికార పార్టీ నేతలకు వర్తించవా అని ఆయన నిలదీశారు.
తెలంగాణ రాజకీయాల్లో మూసీ ప్రక్షాళన అంశం మరోసారి హీటెక్కింది. ప్రభుత్వం చేపడుతున్న కూల్చివేతలు మరియు సర్వేలపై బీఆర్ఎస్ నేత కవిత శాటిలైట్ మ్యాపుల ఆధారంగా ప్రశ్నల వర్షం కురిపించారు.