”రాజకీయ వ్యవస్థను కూల్చేస్తా!”.. కవిత సంచలన ప్రకటన, 48 గంటల్లో ఏం జరుగుతుంది?
కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటుపై రాజకీయ విశ్లేషణ. పార్టీ పేరు మరియు విధి విధానాలపై ఉత్కంఠ.
కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటుపై రాజకీయ విశ్లేషణ. పార్టీ పేరు మరియు విధి విధానాలపై ఉత్కంఠ.
జగద్గిరిగుట్ట వాంబే హౌస్ కాలనీలో మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో ఇకపై కరెంట్ చార్జీలు పెంచబోమని, త్వరలో ఆర్టీసీకి ఎలక్ట్రిక్ బస్సులు తీసుకువస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. భోగాపురం ఎయిర్ పోర్ట్, గోదావరి జలాలపై ఆయన కీలక అప్డేట్స్ ఇచ్చారు.
రాజకీయాల్లోకి రావాలంటే బెడ్రూంకి వెళ్లాల్సిందే” అని ఒక ఎంపీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 22 నుంచి ఆర్టీసీ జేఏసీ చేపడుతున్న సమ్మెకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
దేశీయ ఐవేర్ దిగ్గజం లెన్స్కార్ట్ (Lenskart) లో హిందూ సంప్రదాయాలపై ఉక్కుపాదం. బొట్టు, తిలకం ధరించినందుకు ఉద్యోగుల తొలగింపు మరియు జీతాల కోత. సీఈవో పీయూష్ బన్సల్ వ్యాఖ్యలపై వెల్లువెత్తుతున్న నిరసనలు.
అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీ అన్షు మాలికకు అత్యున్నత హెర్మన్ బి వెల్స్ పురస్కారాన్ని అందించింది. తన కుమార్తె సాధించిన ఈ విజయం పట్ల మాజీ మంత్రి రోజా హర్షం వ్యక్తం చేశారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పాలక మండలికి నలుగురు ప్రముఖులను నియమిస్తూ ప్రభుత్వం జి.ఓ జారీ చేసింది.
పాట్నాలో పట్టపగలే సాయుధ దుండగులు జ్యువెలరీ షాపులో 20 లక్షల విలువైన నగలను దోచుకున్నారు. ఈ ఘటనపై స్పందించిన తేజస్వీ యాదవ్, నితీష్ కుమార్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.
చిన్న వయసులో వస్తున్న క్రేజ్ చూసి మైమరచిపోవద్దని, సచిన్ లాంటి క్రమశిక్షణ అలవరుచుకోవాలని వైభవ్కు భోగ్లే సూచించారు.
బెంగాల్ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్న మోడీ వ్యాఖ్యలు. మే 4 తర్వాత అవినీతి నేతల ఆటలు సాగవని హెచ్చరిక.
మహిళా రిజర్వేషన్ల బిల్లును విపక్షాలు అడ్డుకోవడం భ్రూణహత్యతో సమానమని ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు చేశారు.