Shocking : చనిపోయిన అక్క అస్థిపంజరంతో బ్యాంక్ కు.. కన్నీళ్లు తెప్పిస్తున్న తమ్ముడి వ్యథ!
చనిపోయిన అక్క ఖాతాలోని రూ.20 వేల కోసం అధికారులు తిప్పించుకోవడంతో.. ఏకంగా సమాధి తవ్వి అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన తమ్ముడు.
చనిపోయిన అక్క ఖాతాలోని రూ.20 వేల కోసం అధికారులు తిప్పించుకోవడంతో.. ఏకంగా సమాధి తవ్వి అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన తమ్ముడు.
అషురెడ్డిపై వస్తున్న 9.5 కోట్ల మోసం ఆరోపణల్లో నిజం లేదని, ఆ ఎన్ఆర్ఐకి అప్పటికే విడాకుల కేసు నడుస్తుందని ఆమె తండ్రి వెంకట కృష్ణారెడ్డి సంచలన విషయాలు బయటపెట్టారు.
తన 70 ఎకరాల భూమిలో అడవిని పెంచిన ప్రముఖ పర్యావరణవేత్త దుశ్శర్ల సత్యనారాయణపై దాడి జరిగింది.
తనపై వచ్చిన వ్యక్తిగత విమర్శలకు, ఫోన్లో చూసిన మెసేజ్లకు తన ఆటతీరుతోనే గట్టి సమాధానం చెప్పానని రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ తెలిపాడు.
తెలంగాణలో ప్రైవేట్ విద్యా దోపిడీపై తీన్మార్ మల్లన్న సమరశంఖం పూరించారు. ఇందిరా పార్క్ మహాధర్నాలో భారీగా పాల్గొన్న తల్లిదండ్రులు.
టాలీవుడ్ నటి అషు రెడ్డిపై రూ. 9.35 కోట్ల భారీ చీటింగ్ కేసు నమోదైంది. పెళ్లి పేరుతో యువకుడిని మోసం చేసినట్లు సీసీఎస్ పోలీసులకు బాధితుడి తండ్రి ఫిర్యాదు చేశారు.
తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పేరుతో కల్వకుంట్ల కవిత కొత్త పార్టీని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మెను విరమిస్తున్నట్లు జేఏసీ ప్రకటించింది. ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో శనివారం ఉదయం నుంచి బస్సులు యధావిధిగా నడవనున్నాయి.
మే మొదటి వారం నుంచి తెలంగాణలో సవరించిన భూముల రిజిస్ట్రేషన్ విలువలు అమలు కానున్నాయి. హిల్ట్ విధానం అమలుపై సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది.
రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. కీలక నేత రాఘవ్ చద్దా నేతృత్వంలో ఏడుగురు ఎంపీలు బీజేపీలో చేరారు.
ఏపీ హైకోర్టు చరిత్రలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. హైకోర్టు తొలి మహిళా చీఫ్ జస్టిస్గా జస్టిస్ లీసా గిల్ బాధ్యతలు చేపట్టనున్నారు.
మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ వైఖరిని ఎండగడుతూ బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో భారీ నిరసన ర్యాలీ జరిగింది. భార్గవి రెడ్డి, కాసాని సంతోష్ పాల్గొని కాంగ్రెస్ తీరును విమర్శించారు.