Dr. BR Ambedkar : అంబేద్కర్ భావజాలాన్ని ఇతర సిద్ధాంతాలు వాడుకోగలవా? కంచె ఐలయ్య సంచలన ప్రసంగం!
అంబేద్కర్ భావజాలాన్ని ఇతర సిద్ధాంతాలు వాడుకోగలవా? అనే అంశంపై కంచె ఐలయ్య అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కీలక ప్రసంగం చేశారు.
అంబేద్కర్ భావజాలాన్ని ఇతర సిద్ధాంతాలు వాడుకోగలవా? అనే అంశంపై కంచె ఐలయ్య అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కీలక ప్రసంగం చేశారు.
చర్లపల్లి ఆత్మహత్య కేసులో భర్త సురేందర్ రెడ్డి సంచలన ఫిర్యాదు చేశారు. ఆస్తి వివాదమే తన భార్యాపిల్లల మరణానికి కారణమని ఆరోపించారు.
అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఓపెన్ వర్సిటీలో సామాజిక సాధికారత వారోత్సవాలు. గవర్నర్ చేతుల మీదుగా AI ల్యాబ్స్ మరియు BRAOU 2.0 ప్రారంభం.
తెలంగాణను సుస్థిర అభివృద్ధి పథంలో నడిపించేందుకు గ్రీన్ బిల్డింగ్ (Green Building) ప్రాజెక్టులు అవసరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మే 2026లో జరిగే ఐజిబిసి గ్రీన్ ప్రాపర్టీ షో వివరాలు ఇక్కడ చూడండి.
దేశంలో యుద్ధ లాక్డౌన్ విధిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నోటీసు తీవ్ర కలకలం రేపింది. ప్రజలు పెట్రోల్ బంకుల వద్దకు పరుగులు తీస్తున్నారు. అసలు ఆ నోటీసు వెనుక ఉన్న షాకింగ్ నిజం ఇదీ.
తెలంగాణలో అత్యవసర సేవల కోసం ఉపయోగిస్తున్న డయల్ 100 ఐవీఆర్ఎస్ విధానంపై టీజీఐసీసీసీ డైరెక్టర్ స్పష్టతనిచ్చారు. 98.7 శాతం స్పామ్ కాల్స్ వస్తుండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
నిజాం కాలేజీలో ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా బాటనీ విభాగం ఆధ్వర్యంలో గెస్ట్ లెక్చర్ ఏర్పాటు చేశారు. సైంటిస్ట్ డాక్టర్ ఎస్.ఆర్.పి. పాండా ప్రసంగించనున్నారు.
యుద్ధ భయంతో హైదరాబాద్లో పెట్రోల్ కోసం జనం ఎగబడుతున్నారు. సరఫరా సాఫీగా ఉందని, రూమర్లు నమ్మవద్దని పోలీసులు హెచ్చరించారు.
గజ్వేల్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తీన్మార్ మల్లన్న స్థాపించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి భారీగా చేరికలు మొదలయ్యాయి. బీసీల అణచివేతకు వ్యతిరేకంగా మరియు రాజ్యాధికార సాధన కోసం గజ్వేల్లో త్వరలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు మల్లన్న వెల్లడించారు.
సనత్ నగర్ శ్రీ హనుమాన్ దేవాలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. సనాతన ధర్మ బాల సంస్కరణ సమితి ఆధ్వర్యంలో వందలాది మంది చిన్నారులు ఏకధాటిగా గంట పాటు శ్రీరామ నామాన్ని లిఖించి భక్తి చాటుకున్నారు.
భాగ్యనగరంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ పనీర్ మాఫియాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. కెమికల్స్తో తయారు చేస్తున్న 3 వేల కిలోల పనీర్ను సీజ్ చేశారు.
హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని నీరా కేఫ్ మరియు అనుబంధ కమర్షియల్ షాపుల లీజుకు సంబంధించిన టెండర్ దాఖలు గడువును తెలంగాణ గౌడ కార్పొరేషన్ పొడిగించింది. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 25.